జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు.
ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేశారో.. వేసిన ఓటు సరైన వ్యక్తికే వేశామా?.. లెక్కింపులో సరిగ్గానే పరిగణనలోకి తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు కాదని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది.
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 19వరకు మాత్రమే గడువున్నది. అయితే జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరితో ఓటరుగా పేర్లను నమోదు చేయించేందుకు జిల్లా ఎన్నికల �
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటివరకు కొత్తగా పేరు నమోదు కోసం 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైందని వివరించారు
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికా�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానిదే అసలైన శివసేన అని, శివసేనకు చెందిన విల్లు-బాణం గుర్తు కూడా షిండే వర్గానికే చెందుతుందని శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పడాన్ని ఉద్ధవ్ థాకరే వర్గం శివస�
Election Commission of India | వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ లోక్సభకు ఫిబ్రవరి 27న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లక్షద్వీ�
గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాల నుంచి, ప్రజాస్వామ్య ప్రియులైన పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామక ఫైల్ను సుప్రీం కోర్టు తెప్పించుకోవ�
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 26, 27న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఓటరు నమోదు ప్రతేక కార్యక్రమానికి ప్రజల నుంచి చక్కని స్పందన లభించిందని హుజూరాబాద్ ఆర్డీవో బీ హరిసింగ్ ఆదివారం తెల