Pawan Khera | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్గాంధీ హయాంలో 1989లోనే రాజ్యసభ ముందుకు వచ్చిందని, నాడు బీజేపీ నేతలు వ్యతిరేకించి ఉండకపోతే ఆ బిల్లుకు అప్పుడే ఆమోదముద్ర పడేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడ
దాసోజు శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తిరస్కరించడాన్ని మంత్రి తన్నీరు హరీశ్రావు తప్పుపట్టారు. అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన శ్రవణ్, సత్�
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 26న రాష్ర్టంలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలతో హైదరాబాద్ జలవిహార్ బీసీ రిజర్వేషన్ల సాధన సదస్సును నిర్వహించనున్నట్టు రాజ్�
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన�
మహిళా బిల్లు కోసం పోరాటాలు చేసిన వారి కలలు సాకారం అవుతున్నప్పటికీ.. వాటి నిజమైన ఫలాలు అందుకోవడానికి మరో పదేండ్లు ఆగాల్సి రావటం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. మ
women's reservation bill | మహిళా రిజర్వేషన్ బిల్లు (women's reservation bill) ను రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్�
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు (Women’s Reservation Bill ) గురువారం ఉదయం రాజ్యసభ (Rajya Sabha) ముందుకు చేరింది. సభ ప్రారంభంకాగానే కేంద్ర న్యాయశాఖ మ
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023 లోక్సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ (Rajya
Rajya Sabha: చంద్రయాణ్-3 సక్సెస్ గురించి రాజ్యసభలో చర్చ జరిగింది. చైర్మెన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగోవ దేశం భారత్ అని అన్నారు. చంద్రుడి దక్షిణ ద్రువంపై ల�
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ను జారీచేసింది. ముఖ్యమైన అంశాలు చర్చకు, ఆమోదానికి రానున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు తప్పక సభకు హాజరుకా�
ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేయకపోవడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం ఎజెండాను విడుదల చేసింది.
తన కెమెరా కన్నులతో ప్రకృతి అందాలను.. ముఖ్యంగా పక్షులను బందించే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఈసారి విభిన్నమైన చిత్రాలను ఎక్స్(ట్విట్టర్) వేదికలో షేర్చేశారు.
పిల్లలకు విద్యా, వికాసంతోపాటు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
Raghav Chadha | సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ అయిన ఆప్ నేత (AAP Leader) రాఘవ్ చద్దా (Raghav Chadha ) తాజాగా ట్విట్టర్ బయోలో కీలక మార్పులు చేశారు.