విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు శుక్రవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం�
Supreme Court | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది.
PM Modi | అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను (103 Amrit Stations) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు ప్రారంభించారు.
Serial Killer Arrested | పలువురిని చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన సీరియల్ కిల్లర్ పెరోల్పై బయటకు వచ్చి ‘అదృశ్యమయ్యాడు. ‘డాక్టర్ డెత్’ గా పేరొందిన అతడి కోసం రెండేళ్లుగా పోలీసులు వెతుకుతున్నారు. నకిలీ గుర్తింపుతో ఒక �
road accident | రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Ranthambore National Park | ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాలను రిస్క్ చేశారు. పులి ముందు నడుచుకుంటూ వెళ్లారు. పులి పిల్లలను చేతితో తాకారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Mining Mafia Sets DSP's Vehicle On Fire | అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న డీఎస్పీ, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అడ్డుకునే క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడు. దీంతో ఇసుక మాఫియా వ్యక్తులు రెచ్చ�
Surendra Moga | రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ (Pakistan) మాట తప్పి, బరితెగించి శనివారం రాత్రి ఆర్ఎస్ పుర సెక్టార్ (RS Pura sector) లో చేసిన దాడుల్లో ఆర్మీ (Army) కి చెందిన ఇద్దరు, ఎయిర్�
India-Pak Tensions | కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్లో పలుచోట్ల
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో దాయాది దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలు పూర�
ఆపరేషన్ సింధూర్తో (Operation Sindoor) భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిక కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన
Operation Sindoor | భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్
Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని రాజస్థాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �