Family Dies By Suicide | ఒక తల్లి తన కుమారుడ్ని ఆడపిల్లగా ముస్తాబు చేసింది. తన ఆభరణాలను అలంకరించింది. ఆడపిల్ల మాదిరిగా అందంగా ఉన్న కుమారుడ్ని చూసి మురిసిపోయింది. అంతలోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
Pakistani Couple Found Dead | భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఒక జంట మరణించడాన్ని స్థానికుడు గుర్తించాడు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చాడు. ఆధారాలు పరిశీలించగా పాక్కు చెందిన కొత్తగా పెళ్లైన జంటగా తె�
Cop Caught With Rs 9 Lakh Bribe | ఒక పోలీస్ అధికారి లంచంగా తీసుకున్న రూ.9 లక్షలకుపైగా డబ్బుతో కారులో వెళ్తున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు మార్గమధ్యలో ఆ పోలీస్ అధికారి కారు ఆపి �
Truck Rams, Mows Down People | డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మినీ లారీని వేగంగా నడిపాడు. బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పిన ఆ వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద�
బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఫ్రెంచ్ పర్యాటకురాలిపై లైంగికదాడి జరిగింది. ఓ పార్టీలో కలిసిన వ్యక్తి ఆమెను తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని పోలీసులు సోమవారం వెల్లడించారు
Crime news | ఓ హత్య కేసులో మృతుడి తొమ్మిదేళ్ల కుమారుడే ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. హత్య జరిగిన గదిలోనే పడుకున్న బాలుడు నిద్రపోయినట్టు నటిస్తూ ఆ హత్యను కళ్లారా చూశాడు.
మధ్య ప్రదేశ్లోని అథన గ్రామస్థుడు కృష్ణ కుమార్ ధాకడ్ (33) వినూత్న నిరసన చేపట్టారు. తన భార్య చట్టా న్ని దుర్వినియోగపరచి, తనను అక్రమంగా వరకట్న వేధింపుల కేసులో ఇరికించిందని ఆరోపిస్తూ, ఆమె తల్లిదండ్రుల ఇంటి �
Beer Distribution: నడి రోడ్డుపై బీర్లు పంచిన ఏడు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను రాజస్థాన్లో అరెస్టు చేశారు. పాదచారులకు, బైకర్లకు,ఆటోడ్రైవర్లకు రోడ్డుపై బీరు పోసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో రం�
70 years of live-in relationship | ఒక వృద్ధ జంట 70 ఏళ్లుగా సహజీవనం చేశారు. ఎనిమిది మంది పిల్లలను కని పెద్ద చేశారు. జీవితం చివరి దశలో ఉన్న ఈ వృద్ధ జంట చివరకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వర్లో గల ఈఎస్ఐసీ వైద్య కళాశాలకు చెందిన ఐసీయూ వార్డులో ఓ 32 ఏండ్ల మహిళపై దవాఖాన నర్సింగ్ సిబ్బందిలో ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జూన్ 4వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణంపై ప�
Fixed Deposits: కస్టమర్ల ఎఫ్డీల్లో ఉన్న 4 కోట్ల సొమ్మను కాజేసింది ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది. ఆ డబ్బును స్టాక్స్లో పెట్టి నష్టపోయింది. బ్యాంకుకు చెందిన ఎఫ్
Elderly Man Killed By Fighting Bulls | ఒక వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకున్నాయి. ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దులను తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు అతడిపైకి దూసుకొచ్చింది. ఎద్దు దాడిలో
నకిలీ ఎరువులు, నాణ్యత లేని విత్తనాలను తయారు చేస్తున్న 30 పరిశ్రమలపై రాజస్థాన్ ప్రభుత్వం దాడులు చేసింది. జైపూర్, కిషన్గఢ్, శ్రీ గంగా నగర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ఇటీవల ఈ సోదాలు కొనసాగాయి.