బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్వార్లో శుక్రవారం ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.
Building Collapse | ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్�
రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసా�
Road Accident | రాజస్థాన్లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బికనీర్ (Bikaner) జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో రెండు కార్లు ఢీ కొన్నాయి.
Fish Flood Streets | భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపైకి కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చేపలను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత
Man Swept Away In Floodwater | భారీగా కురిసిన వర్షం నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. అతడ్ని కాపాడేందుకు పలువురు ప్రయత్నించారు. చివరకు ఒక హోటల్ సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి
బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకున్నది. మహిళను అపహరించి, కదులుతున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 24న రాత
Telangana | రాష్ట్రంలో ఇటీవల గన్కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాం
Heavy rians | ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan) ను కుండపోత వర్షాలు (Heavy rains) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోటా (Kota) సహా పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటా, పాలి, జాలోర్ ధోల్పూర్ జిల్లాలో ఈ వర్�
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
రాజస్థాన్లోని చురు సమీపంలో బుధవారం ఉదయం భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఓ జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రమాద కారణాన్ని దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆఫ్ ఇంక్వైరీ నియ�
బీజేపీ పాలిత రాజస్థాన్లో వర్షం ధాటికి కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి ప్రారంభోత్సవానికి ముందే కొట్టుకుపోయింది. ఇక్కడి జున్జును జిల్లాలో కట్లి నదికి వరదలు పోటెత్తుతున్నాయి.
Teachers Make Drugs | ఇద్దరు సైన్స్ టీచర్లు కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, కోచింగ్ సెంటర్లో ఉన్న మరో టీచర్ దీని కోసం సెలవుపెడుతున్నారు. ఈ సమాచారం తెలుసు