Beer Distribution: నడి రోడ్డుపై బీర్లు పంచిన ఏడు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను రాజస్థాన్లో అరెస్టు చేశారు. పాదచారులకు, బైకర్లకు,ఆటోడ్రైవర్లకు రోడ్డుపై బీరు పోసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో రం�
70 years of live-in relationship | ఒక వృద్ధ జంట 70 ఏళ్లుగా సహజీవనం చేశారు. ఎనిమిది మంది పిల్లలను కని పెద్ద చేశారు. జీవితం చివరి దశలో ఉన్న ఈ వృద్ధ జంట చివరకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వర్లో గల ఈఎస్ఐసీ వైద్య కళాశాలకు చెందిన ఐసీయూ వార్డులో ఓ 32 ఏండ్ల మహిళపై దవాఖాన నర్సింగ్ సిబ్బందిలో ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జూన్ 4వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణంపై ప�
Fixed Deposits: కస్టమర్ల ఎఫ్డీల్లో ఉన్న 4 కోట్ల సొమ్మను కాజేసింది ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్. ఈ ఘటన రాజస్థాన్లోని కోటాలో జరిగింది. ఆ డబ్బును స్టాక్స్లో పెట్టి నష్టపోయింది. బ్యాంకుకు చెందిన ఎఫ్
Elderly Man Killed By Fighting Bulls | ఒక వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకున్నాయి. ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దులను తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు అతడిపైకి దూసుకొచ్చింది. ఎద్దు దాడిలో
నకిలీ ఎరువులు, నాణ్యత లేని విత్తనాలను తయారు చేస్తున్న 30 పరిశ్రమలపై రాజస్థాన్ ప్రభుత్వం దాడులు చేసింది. జైపూర్, కిషన్గఢ్, శ్రీ గంగా నగర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ఇటీవల ఈ సోదాలు కొనసాగాయి.
గత కొన్ని నెలలుగా టాప్గేర్లో దూసుకుపోయిన వాహన సంస్థలకు గత నెలలో గట్టి షాక్ తగిలింది. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటర్ ఇండియకు చెందిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా ప
Bear Enters Home Drinks Milk | ఒక ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. తాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది.
Bees Attack | రాజస్థాన్లోని పాకిస్థాన్ సరిహద్దు జిల్లాలతో పాటు, ఆ రాష్ట్రం అంతటా శనివారం ‘ఆపరేషన్ షీల్డ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సమయంలో పలువురు అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారంతా పరుగు�
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO)కు అక్రమంగా భారత సంస్థలకు మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న రాజస్థాన్కు చెందిన కాసిమ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే.
Mock Drills | పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ (India-Pak) మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Road Accident | రాజస్థాన్ (Rajasthan)లో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రాజ్సమంద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు పది మందికి�