Road Accident | రాజస్థాన్ (Rajasthan ) లో ఆదివారం జరిగిన రోడ్డు్ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
Kota Hostel | పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ (Rajasthan) కోటాలోని ఓ హాస్టల్ (Kota Hostel)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది (massive fire). ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు.
Road Accident | కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ సికార్ జిల్లా ఫతేపూర్ షెకావతిలోని ఓ వంతెనపై ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏ�
Fire Breaks In Hostel Building | పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ కోటాలోని ఒక హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు, పొగలను తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ సంఘటనల
Setback For Congress | రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగౌర్ లోక్సభ నియోజకవర్గంలో సుమారు 400 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. శుక్రవారం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి వారు రాజీనామా
లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా చెయ్యిని వదిలేస్తున్నారు. అశోక్ చవాన్, మిలింద్ దేవరా వంటి ప్రముఖ నాయకులు ఇప్పటికే తమదారి తాము చ
దళితురాలైన లైంగిక దాడి బాధితురాలు తన ఒంటిపై అయిన గాయాలు చూపించేందుకు కోర్టు హాల్లోనే బట్టలు విప్పాలని ఆదేశించారన్న ఆరోపణలపై రాజస్థాన్లోని కరౌలి జిల్లాకు చెందిన మెజిస్ట్రేట్పై పోలీసులు కేసు నమోదు �
Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే తృత్వంలోని బీజేపీకి ఓటేయనివారు.. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని ఆ పా ర్టీ మాజీ ఎంపీ సంతోశ్ అహ్లావత్ అన్నా రు.ఈ మేరకు శనివారం ఝున్ఝునూ లోని సూరజ్ఘర్లో జరిగిన బూత్లెవ ల్