BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Rajasthan Minister | భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ మంత్రి వింతగా వివరణ ఇచ్చారు. కృష్ణుడ్ని సీఎం ప్రార్థించినప్పుడల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత శాంతించాలని వరుణ దేవ�
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం వైద్య విద్యార్థి ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి(19) రిమ్స్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్
వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
ఒక్కోసారి షూటింగ్ లొకేషన్స్లో ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు అలాంటి సంఘటనే ఎదురైంది. ప్రస్తుతం తాను ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ అనే రొమాంటిక్ లవ్స్టో�
ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, సౌకర్యాలపై తనిఖీలను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ర్టాలు, యూటీలకు అదేశాలు జారీ చేసిందని అధికారులు శనివారం తెలిపారు.
Newlywed man becomes thief | కొత్తగా పెళ్లైన వ్యక్తిని విలాసవంతమైన కోరికలు తీర్చాలని భార్య బలవంతం చేసింది. దీంతో ఉద్యోగం మానేసిన అతడు చోరీల బాటపట్టాడు. గోల్డ్ చైన్ దొంగతనం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరె
బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్వార్లో శుక్రవారం ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.
Building Collapse | ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్�
రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసా�
Road Accident | రాజస్థాన్లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బికనీర్ (Bikaner) జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో రెండు కార్లు ఢీ కొన్నాయి.