Rajasthan : రాజస్థాన్లోని ఒక పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది. క్లాస్రూమ్లోని బ్లాక్ బోర్డ్ మీద పడటంతో ఆరేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన రాజస్థాన్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
పాత సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ, దాని వెనుక రూ.కోట్లు విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఇదంతా చూసి ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు విస్తుపోయారు.
రాజస్థాన్లోని ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలో పెను విషాదం చోటుచేసుకున్నది. సోమవారం ఉదయం ఖుష్ఖేరా కౌరలి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. సుమారు పది మంది కార్మికులు చిక్కకున్నట్లు అనుమానిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని స
Rajasthan : పెళ్లైన 46 ఏళ్లకు, పిల్లలు కూడా పెద్దవాళ్లైన తర్వాత ఒక జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అదీ 2014లో. ఇప్పటికి వారి వివాహమై 58 ఏళ్లు. ఇప్పుడు కూడా అదే విడాకుల కేసు కోర్టులో ఉంది.
car rams trailer | కార్గో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని మహిళతో సహా ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ నిద్రలో జోగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Uttar Pradesh : తన భార్య హత్యకు గురైందనుకున్న భర్తకు ఆమె బతికే ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు వారి కొడుకు కూడా బతికే ఉన్నాడు. తన భార్య, కొడుకు బతికే ఉన్నట్లు తెలిస్తే ఎవరైనా సంతోషిస్తారు.
Thieves Lift Old Woman With Cot | వెండి ధరలు పెరుగడంతో ఇప్పుడు దొంగల దృష్టి దీనిపై పడింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల చోరీ కోసం కొందరు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన ఆమెను మంచంతో సహా ఎత్తుకెళ్లారు.
Rajasthan : పెళ్లి జరిగి 3 నెలలే. కానీ బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను చంపించింది భార్య. హిట్ అండ్ రన్ కేసు ఇన్వెస్టిగేషన్లో .. పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసింది. ఈ కేసును ఇప్పుడు రాజస్థాన్ హనీమూన్ మ�
Sadhvi Prem Baisa | ఒక ఆశ్రమానికి చెందిన సాధ్వి అనుమానాస్పదంగా మరణించింది. ఆ తర్వాత ‘వీడ్కోలు’గా పేర్కొన్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో సాధ్వి కుటుంబంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఒక వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేసేందుకు రూ.25 లక్షలు ఖర్చయ్యిందంటే ఆశ్చర్యమే కదా. రాజస్థాన్కు చెందిన శివ్ జోహారీ తన కుమార్తె వివాహం కోసం మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ఈ ఆహ్వాన పత్రికను తయారు చేయించారు.
Man Forced To Drink Urine | ఒక యువకుడు ప్రియురాలి గ్రామానికి వెళ్లాడు. ఆమె కుటుంబం అతడ్ని కిడ్నాప్ చేసింది. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసింది. ఆ యువకుడ్ని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. ఈ వీడియో క్లి