Newlywed man becomes thief | కొత్తగా పెళ్లైన వ్యక్తిని విలాసవంతమైన కోరికలు తీర్చాలని భార్య బలవంతం చేసింది. దీంతో ఉద్యోగం మానేసిన అతడు చోరీల బాటపట్టాడు. గోల్డ్ చైన్ దొంగతనం కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరె
బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్వార్లో శుక్రవారం ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.
Building Collapse | ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్�
రాజస్థాన్లోని ఝాలవర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది (School Building Collapse ). దీంతో నలుగురు చిన్నారులు మరణించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమంయంలో ఝాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల ఒక్కసా�
Road Accident | రాజస్థాన్లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బికనీర్ (Bikaner) జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో రెండు కార్లు ఢీ కొన్నాయి.
Fish Flood Streets | భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో చెరువుల్లోని చేపలు రోడ్లపైకి కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో చేపలను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత
Man Swept Away In Floodwater | భారీగా కురిసిన వర్షం నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. అతడ్ని కాపాడేందుకు పలువురు ప్రయత్నించారు. చివరకు ఒక హోటల్ సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి
బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకున్నది. మహిళను అపహరించి, కదులుతున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 24న రాత
Telangana | రాష్ట్రంలో ఇటీవల గన్కల్చర్ విపరీతంగా పెరిగిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, మెదక్లో జరిగిన కా ల్పుల ఘటనల నేపథ్యంలో ఎప్పుడెటువైపు గన్ పేలుతుందో.. ఏ ప్రాం
Heavy rians | ఉత్తరాది రాష్ట్రం రాజస్థాన్ (Rajasthan) ను కుండపోత వర్షాలు (Heavy rains) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోటా (Kota) సహా పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటా, పాలి, జాలోర్ ధోల్పూర్ జిల్లాలో ఈ వర్�
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
రాజస్థాన్లోని చురు సమీపంలో బుధవారం ఉదయం భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఓ జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయి ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రమాద కారణాన్ని దర్యాప్తు చేసేందుకు కోర్టు ఆఫ్ ఇంక్వైరీ నియ�