School Boy Dies By Suicide | స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
Women Trample Infant to Death | నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపి�
రాజస్థాన్తో జరిగిన రంజీ ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్ను ఆతిథ్య హైదరాబాద్ డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం దక్కిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి ఎదుట ఆఖరి రోజు 340 పరుగుల భారీ టార్గెట్�
రాజస్థాన్తో జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మళ్లీ బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ సోమవారం ఆట ముగిసే సరికి రెండో ఇన్నిం
Supreme Court | ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంలో ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బస్సు దహనమై మరో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రెం�
రాజస్థాన్తో శనివారం మొదలైన రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ తొలి ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.
సైనిక విన్యాసాల్లో భాగంగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రయోగించిన ఒక క్షిపణి గురి తప్పి బదరియా అనే గ్రామంలో నివాసిత ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార�
రాజస్థాన్లోని ప్రసిద్ధ పుష్కర్ జంతు ప్రదర్శనలో రూ.21 కోట్ల విలువైన దున్నపోతు మృతి చెందింది. ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచి ప్రతి దినం వేలాది మందిని ఆకర్షించిన ఈ దున్న ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మరణించ
రాజస్థాన్లోని జోధ్పూర్లో భారత్ మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల విలువైన గేదె ఆరోగ్యం క్షీణించింది. దానిని కాపాడేందుకు పశువైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ భారీ గేదె మరణించింది.
Road accident | రోడ్డు ప్రమాదం (Road accident) లో మహిళ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ.. వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.