Farmer Plants Rs 500 Notes | ఒక రైతు భారీ వర్షాలకు పంట నష్టపోయాడు. పంటకు బీమా చేసినప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్
Fire accident | ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్ (EV showroom) లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ షోరూమ్లోని 50 ఎలక్ట్రిక్ బైకులు (Electric bikes) కాలిబూడిదయ్యాయి.
Children Hospitalised | పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�
Flamingos | ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాజస్థాన్ (Rajasthan) లోని ఉప్పునీటి సరస్సు అయిన సాంభార్ సరస్సు (Sambhar Salt Lake) కు భారీ సంఖ్యలో వలసపక్షులు (Migratory birds) తరలివచ్చాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు (Flamingo birds) పెద్ద సంఖ్యలో వచ్�
School Boy Dies By Suicide | స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేరళ, రాజస్థాన్లో రెండు ఆత్మహత్యలు, పశ్చిమ బెంగాల్లో ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం, బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) నిరసనల కారణంగా ఈ మూడు రాష్ర్టాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు అడ్డంకులు ఏర
Women Trample Infant to Death | నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపి�
రాజస్థాన్తో జరిగిన రంజీ ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్ను ఆతిథ్య హైదరాబాద్ డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం దక్కిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి ఎదుట ఆఖరి రోజు 340 పరుగుల భారీ టార్గెట్�
రాజస్థాన్తో జరుగుతున్న రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మళ్లీ బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ సోమవారం ఆట ముగిసే సరికి రెండో ఇన్నిం
Supreme Court | ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంలో ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బస్సు దహనమై మరో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రెం�
రాజస్థాన్తో శనివారం మొదలైన రంజీ గ్రూపు-డీ పోరులో హైదరాబాద్ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ తొలి ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది.
సైనిక విన్యాసాల్లో భాగంగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రయోగించిన ఒక క్షిపణి గురి తప్పి బదరియా అనే గ్రామంలో నివాసిత ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార�