Reservation For Women | రాజస్థాన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించారు. దీని కోసం రాజస్థాన్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు.
Woman Kills Husband | భర్తను భార్య హత్య చేసింది. దొంగలు దోపిడీకి పాల్పడి అతడ్ని హత్య చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను ఆమె చంపినట్లు దర్యాప్తులో పోలీసులు త�
Car runs into camel | వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఒంటె ఇరుక్కుపోయింది. అది ఎంతకీ బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్ రప్పించి ఆ ఒంటెను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
రాజస్థాన్లో అర్ధరాత్రి భూమి కంపించింది (Earthquake). శనివారం అర్ధరాత్రి 11.47 గంటలకు సికార్, చురు, నాగౌర్ జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.2గా నమోదయింది.
50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. శుక్రవారం వివిధ రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహ�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 స్థానాలకుకు గానూ 24 సీట్లను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి చతిక
Murder Case Against Police | పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు. పోలీసులు కొట్టి చంపారన్న ఆరోపణలతో మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నా�
కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరప్రదేశ్లో ఈసారి ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా ? యూపీలో ఆ పార్టీ గెలుచుకునే సీట్ల సంఖ్య తగ్గిపోనున్నదా ? అంటే అవుననే అంటున్నది రాజస్థ�
Viral news | రాజస్థాన్ రాజధాని జైపూర్లో వైద్యులే కంగుతినే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి వైద్యులు.. అతని కడుపులో బయటపడిన
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్ సంస్థ నిర్మిస్తున్నది.