Fake Disability Certificate | ఒక వ్యక్తి నకిలీ వైకల్య సర్టిఫికెట్తో ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందాడు. మెడికల్ టెస్ట్లో ఈ విషయం బయటపడింది. అయితే కంప్యూటర్ లోపం వల్లే ఇలా జరిగిందని అతడు ఆరోపించాడు.
Woman Kills Live-In Partner | సహజీవనం చేస్తున్న వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. అతడి తాగుడు అలవాటును ఆమె భరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని తాడుతో కట్టేసింది. గొంతు నొక్కి హత్య చేసింది.
Amer Fort | రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. శనివారం కూడా కుంభవృష్టి కురిసింది. జైపూర్ (Jaipur) లోని చారిత్రక అమెర్ ఫోర్
రాజస్థాన్లోని మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు కొందరు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగం నాటి వెన్నెముక గల జంతు జాతి శిలాజాన్ని వీరు కనుగొన్నారు. రాజస్థాన్
Portion Of Ceiling Falls | స్కూల్ ఆడిటోరియం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు. దౌసా - మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
Couple Fight Turns Violent | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇది హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కత్తి గాయాల వల్ల భర్త మరణించాడు. భార్య, అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Rajasthan Minister | భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ మంత్రి వింతగా వివరణ ఇచ్చారు. కృష్ణుడ్ని సీఎం ప్రార్థించినప్పుడల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత శాంతించాలని వరుణ దేవ�
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం వైద్య విద్యార్థి ఆత్మహత్యతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి(19) రిమ్స్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్
వైద్య విద్యలో పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు.
ఒక్కోసారి షూటింగ్ లొకేషన్స్లో ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు అలాంటి సంఘటనే ఎదురైంది. ప్రస్తుతం తాను ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ అనే రొమాంటిక్ లవ్స్టో�
ఇకపై పాఠశాలల్లో పిల్లల భద్రత, సౌకర్యాలపై తనిఖీలను నిర్వహించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ర్టాలు, యూటీలకు అదేశాలు జారీ చేసిందని అధికారులు శనివారం తెలిపారు.