Mining Mafia Sets DSP's Vehicle On Fire | అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న డీఎస్పీ, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అడ్డుకునే క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడు. దీంతో ఇసుక మాఫియా వ్యక్తులు రెచ్చ�
Surendra Moga | రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ (Pakistan) మాట తప్పి, బరితెగించి శనివారం రాత్రి ఆర్ఎస్ పుర సెక్టార్ (RS Pura sector) లో చేసిన దాడుల్లో ఆర్మీ (Army) కి చెందిన ఇద్దరు, ఎయిర్�
India-Pak Tensions | కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన కొద్దిగంటల్లోనే దాయాది దేశం మరోసారి తన బుద్ధిని చూపించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. జైసల్మేర్లో పలుచోట్ల
‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో దాయాది దేశంతో సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాలు పూర�
ఆపరేషన్ సింధూర్తో (Operation Sindoor) భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిక కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన
Operation Sindoor | భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్
Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని రాజస్థాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
Earthquake | రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని ఝున్ఝును (Jhunjhunu) పట్టణంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది.
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఓ పాకిస్థాన్ రేంజర్ భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు విఫలయత్నం చేశాడు. అయితే అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అతనిని అదుపులోక�
Girija Vyas | సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమ
Teacher Forces Student To Cut Chicken | పరీక్ష రాస్తున్న విద్యార్థిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యలో ఆపించాడు. ఆ స్టూడెంట్తో కోడి కోయించి స్కిన్ తీయించి, ముక్కలుగా కట్ చేయించాడు. వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ వ�