First Omicron death: భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్లోనే నమోదైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గత గురువారం అంటే డిసెంబర్ 30న మహారాష్ట్రలో ఓ 52 ఏండ్ల ఒమిక్రాన్ బాధితుడు మరణించాడు. ఆ తర్వాత రో�
Rajasthan | ఓ ముగ్గురు కామాంధులు మృతదేహాన్ని కూడా వదిలిపెట్టలేదు. సామూహిక లైంగికదాడి చేయడంతో ఆ బాలిక చనిపోయిందన్న విషయం తెలిసి కూడా.. వికృత చర్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బుందీలో
జైపూర్: రాజస్థాన్లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఇందులో 11 మంది జైపూర్కు, ఆరుగురు అజ్మీర్కు, ముగ్�
పైలట్ మృతి జైసల్మేర్, డిసెంబర్ 24: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో విమాన పైలట్గా ఉన్న వింగ
Gang rape | బాలికపై తొమ్మిది రోజులపాటు సామూహిక అత్యాచారం చేసిన 13 మందికి రాజస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విదించింది. మరో ఇద్దరిని నాలుగేండ్లపాటు ఖైదు చేసింది.
రెండు చేతులు, ఒక కాలు తీసేశారు | నాకు ఏమైందో చెప్పుకునే ముందు.. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మన జీవితంలో ఏం జరిగినా అది మన మంచికోసమే. అవును.. ఇప్పుడు నేను కూడా అదే నమ్ముతున్నాను
Woman | వివాహితతో అక్రమ సంబంధం ప్రాణాలను బలిగొన్నది. భార్యను, ఆమె ప్రియుడిని భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అతన్ని నుంచి తప్పించుకునేందుకు ఐదో అంతస్తు నుంచి ప్రియుడు కిందకు దూకాడు. ఈ ఘట
India Omicron Cases | భారత్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇవాళ ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
Dead woman comes alive | 15 రోజుల క్రితం చనిపోయిన ఒక మహిళ మృతదేహానికి అంతక్రియలు జరిగాయి. కానీ ఆ మహిళ తాను బతికే ఉన్నానంటూ ఇప్పుడు తిరిగొచ్చింది. దీనికి వెనుక ఉన్న రహస్యం ఏమిటోనని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు