చండీగఢ్, జూలై 5: ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్లోని స్థానిక నాయకుల వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హర్యానా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూప�
ఆరుగురు మృతి| రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృత�
రాజస్ధాన్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుమఖం పడుతుండగా రాజస్ధాన్లో భారీ ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రబలిన 85 రోజుల తర్వాత రాజస్ధాన్లో తొలిసారిగా గురువారం ఒక్క మరణం చోటు
International Yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్లు యోగాసనాలు వేశారు.
కూలిన భవనం| రాజస్థాన్లోని బికనేర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్లోని గంగా సిటీలో కొత్తగా భవనాన్
పూజారి| ఓ మహిళ పూజారిని గుడిలో అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మనస్థాపానికిగురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్లోని
జైపూర్ : మంత్రగత్తెగా మహిళపై పేరుమోపి పలువురు ఆమెను దారుణంగా హింసించిన ఘటన రాజస్థాన్ లోని బుంది జిల్లా భజ్నేరి గ్రామంలో వెలుగుచూసింది. గత ఆదివారం ఇక్బాల్ ఖాన్ అనే వ్యక్తితో పాటు దాదాపు పదిమ�
జైపూర్ : కేసు ఉపసంహరించుకోలేదనే కోపంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది. గత ఏడాది మహిళప�