India Omicron Cases | భారత్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇవాళ ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో
Kothagudem | కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించార
Dead woman comes alive | 15 రోజుల క్రితం చనిపోయిన ఒక మహిళ మృతదేహానికి అంతక్రియలు జరిగాయి. కానీ ఆ మహిళ తాను బతికే ఉన్నానంటూ ఇప్పుడు తిరిగొచ్చింది. దీనికి వెనుక ఉన్న రహస్యం ఏమిటోనని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు
జైపూర్ : చదువుల నిలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు విద్యార్ధినులపై తొమ్మిది మంది టీచర్లు, ప్రిన్సిపల్ ఏడాది కాలంగా సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్ధా�
కత్రినా, విక్కీ పెళ్లి: గెస్ట్ల కోసం ఖరీదైన రిసార్ట్ | ప్రస్తుతం బాలీవుడ్లో ట్రెండింగ్లో ఉన్న ఒకే ఒక్క టాపిక్.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి. ఎట్టకేలకు ఈ ప్రేమ జంట ఒక్కటి కాబోతోంది. రాజస్
Student | స్కూల్లో గొడవలు పడుతున్నాడనే కారణంతో ఒక విద్యార్థిని ఎక్స్పెల్ చేయాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ భావించాడు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆ విద్యార్థికి కోపం వచ్చింది.
Jaipur detects 9 cases of Omicron as family tests positive; India's tally jumps to 21 | భారత్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయం సృష్టిస్తున్నది. ఆదివారం ఒకే రోజు 17 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఇందులో తొమ్మిది రాజస్థాన్లోని జైపూర్లోని ఆదర్శన
mother committed suicide with 5 girls | ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కోటాలోని కల్యాఖేడి గ్రామంలో
జైపూర్: స్నేహితురాలిగా ఉండేందుకు నిరాకరించిన 17 ఏండ్ల బాలికపై ఒక విద్యార్థి బ్లేడ్తో దాడి చేశాడు. రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక స్కూల్�
జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్నది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక