మహిళా ఎమ్మెల్యే| అర్ధరాత్రి వేళ బైక్పై వెళ్తున్న ఓ ఎమ్మెల్యే అనుచరుడిని ఓ కానిస్టేబుల్ ఆపాడు. దీంతో అతడు వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఆ ప్రజాప్రతినిథి నా మనిష
జైపూర్: ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరిపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి మరణించాడు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లా బేగు నగరం సమీపంలో ఆ�
జైపూర్: తాగునీటి కోసం జరిగిన ఘర్షణలో ఒకరిపై తప్పుడు కేసు పెట్టేందుకు ఒక అవ్వ తన మూడేండ్ల మనుమరాలిని హత్య చేసింది. రాజస్థాన్ బరాన్ ప్రాంతంలోని బోరినా గ్రామంలో ఈ దారుణం జరిగింది. నీరు పట్టుకు
జైపూర్ : రిఫ్రిజిరేటర్ సరిగా పని చేయకపోవడం వల్ల సుమారు 480 డోసుల కోవీషీల్డ్ టీకాలు పాడైపోయాయి. ఈ సంఘటన రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలో ఉన్న రఘునాథపుర గ్రామంలోని పీహె�
నిప్పుల కొలిమిలా రాజస్థాన్ | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో భానుడి భగభగలకు ప్రజలకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు వెళ్లడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపడుతుండగా రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ రూ 266 కోట్లతో �
Husband murder wife: రాజస్థాన్లోని కోటా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లాడు.
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్ల�
EXams cancelled: తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర బోర్డుల పరిధిలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
జైపూర్, జూన్ 1: రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఇటీవల వెలుగుచూసిన జియోగ్లిఫ్ ఆకృతులు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. బోహా గ్రామానికి సమీపంలో 20.8 హెక్టార్ల వైశాల్యంలో, 48 కిలోమీటర్ల పొడువుతో ఉన�
మండుతున్న ఎండలు | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. ఆదివారం చురూ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోద