రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో బుధవారం ఉదయం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.
Couple suicide: రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ గొడవల కారణంగా భార్యభర్తలు విషపు గోలీలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
జైపూర్: నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్లో రూ.500, రూ.200, రూ.100 నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) పోల�
రాజస్థాన్లో పిడుగులు | రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 2
జైపూర్ : రాజస్ధాన్లోని ఆల్వార్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు టీనేజ్ బాలికలపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఆదివారం 19 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైం�
జైపూర్ : రాజస్ధాన్లో మహిళలకు, బాలికలకు రక్షణ లేదని అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో లైంగిక దాడుల కేస�
జైపూర్: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల విద్యార్థులు