బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నదని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర నాయకుడు లాదులాల్ పిటాలియా కొనియాడారు. రాజస్థాన్ న�
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దించిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తి�
Amer | రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని ఆమేర్ ప్రాంతంలో ఎనిమిదేండ్ల బాలికను దుండగులు గొంతుకోసి చంపారు. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక..
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల
Ashok Chandna | సీఎం గాను వెంటనే మంత్రి పదవి నుంచి తనకు విముక్తి కల్పించండి. తన పరిధిలోని శాఖల్లో ఆ ఉన్నతాధికారి జోక్యం మితిమీరిపోయిందని, గౌరవం లేనిచోట తాను ఉండలేను అని ఓ మంత్రి
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్ ఘోగ్రా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈయన సీఎం గెహ్లోత్కు అత్యంత సన్నిహితుడు. రాజస్థాన్లోని డంగార్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తా
న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చ
55.3% కుటుంబాల వద్ద ఇవే జాతీయ స్థాయిలో 49.7% కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ద్విచక్ర వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో 55.3% కుటుంబాలు ద్విచక్ర వాహన
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ తాము ఉన్నామని చాటి చెప్పింది. గెలిస్తేనే నిలుస్తామన్న క్లిష్ట పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన ఢిల్లీ..రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంది.
జైపూర్: రాజస్థాన్లోని బిల్వారాలో బుధవారం రాత్రి మర్డర్ జరిగింది. 22 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాజస్థాన్ అల్�
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�