జైపూర్: పిల్లల చదువుకు ఒంటెలు సహకరిస్తున్నాయి. అవును ఇది నిజమే. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లుగా పిల్లల చదువులు సాగడం లేదు. స్కూళ్లు మూతపడటంతో విద్యకు దూరమైన పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు త�
జైపూర్: రెండు తలల దూడ జనాన్ని ఆకట్టుకొంటున్నది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న ఈ అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. రాజస్థాన్ ధోల్పూర్
జైపూర్ : రాజస్ధాన్లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలికపై మైనర్ సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాలికపై తమ పొరుగున ఉన్న యువకుడు(20) ఈ అరాచ�
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
జైపూర్ : రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ గెహ్లోత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ అనంతరం త�
Earthquake | రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని జోధ్పూర్లో గురువారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) తెలిపింది. ఉదయం 11.30గంటల సమయంలో ప్రకంపన
ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్.. అక్కడ తాలిబన్ల( Taliban ) పాలనపైనే ఉంది. ప్రతి రోజూ తాలిబన్ల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే ఈసారి ఇండియాలో ఉన్న తాలిబన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలి
జైపూర్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆ పేరు మారుమోగిపోతున్నది. కాగా, తాలిబన్ పేరుతో ఉన్న ఒక క్రికెట్ టీమ్ను టోర్నీ నుంచి తొలగించడంతోపాటు నిషేధం వి�
జైపూర్ : రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శ్నగర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో రెండు లారీలు ఢీకొట్టుకొని మంటలు చెలరేగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు చిక్కుకొని సజీవ దహనమయ
Accident: రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టడంతో
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం జరిగింది. కుటుంబ వివాదం నేపధ్యంలో ఓ వ్యక్తి అత్త, మామలను చంపి ఆపై పోలీసులకు లొంగిపోయిన ఘటన భిల్వారాలో వెలుగుచూసింది. నిందితుడు దేవీలాల్కు మానసిక వైకల్యం ఉందా అన
జైపూర్ : రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో దారుణం జరిగింది. మేకలను మేపుతున్న మైనర్ బాలికపై 40 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలిక మెడకు తాడుతో ఉరి బిగించేందుకు విఫలయత్నం చేసిన ఘటన క