జైపూర్ : రాజస్థాన్లో అస్థిరతను సృష్టించాలని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ నేతలను ఆదేశించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. జోధ్పూర్ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో బుధవారం ఆయన కాషాయ ప�
రాజస్ధాన్లోని దౌసా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. 35 ఏండ్ల వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడం కలకలం రేపింది.
Shiva temple | దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. అవి అక్రమ కట్టడాలైనా, పురాతన కట్టడాలైనా ఎడాపెడా కూల్చిపడెస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మైదలైన కూల్చివేతలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్�
న్యూఢిల్లీ : రాజస్థాన్లో మెహందీపూర్ బాలాజీలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.11కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రాజస్థాన్ హైకోర్టును ఆశ�
Damaracharla | దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల వద్ద లారీలో షార్ట్సర్య్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తిన యువకుడు ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంపై నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆ యువకుడికి ఆర్మీలో చేరాలనేది లక్ష్యం. కానీ రెండేండ్లుగా ఆర్మీ నియామకాలు జరగట్లేదు. తన నిర
మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో తెలిసిందే. పాలపొడి కావాలన్నా సుమారు రూ.2 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక ప్రాంతంలో కేజీ నిమ్మకాయలు కావ�