హెపటైటిస్ బారిన పడిన కొందరు విద్యార్థులు కోలుకుంటున్నారని కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. 83 నీటి నమూలులు, 18 రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. ఈ రక్త నమూనాల్లో హెపటైటిస్ ఏ కే
Mud Mound Collapse | మట్టిదిబ్బ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సపోత్రా సబ్ డివిజన్లో సోమవారం చోటు
CID DG Govind Singh | తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్ కారు రాజస్థాన్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య మృతి చెందారు. కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. సోమ�
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఓ దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రధాన నిందితుడు సంజయ్ శర్మ లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాన్న�
ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని తన మొబైల్లో రికార్డు చేశాడు. ఆ వీడియో చూపించి ఆ మహిళను బెదిరించి డబ్బులు దండుకున్నాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై రూ 50,000 చెల్లించకుంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసిన ఘటన రాజస్దాన్లోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది.
Jaipur mayor Somya Gurjar:జైపూర్ మున్సిపాల్టీ మేయర్, బీజేపీ కౌన్సిలర్ సౌమ్యా గుర్జార్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్�
రాజస్ధాన్లో నాయకత్వ మార్పు అంశం కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడితే ఆయన స్ధానంలో సచిన్ పైలట్ సీఎం పగ్గాలు