Rajasthan | రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిని మార్చనున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Rajasthan | రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. మద్యానికి బానిసైన కొడుకు.. మందుకు డబ్బు ఇవ్వడం లేదని తండ్రిపై దాడిచేశాడు. జోధ్పూర్కు చెందిన రాజేంద్ర గౌర్ కజ్రీ
Gangster Sandeep Bishnoi: గ్యాంగ్స్టర్ సందీప్ బిష్ణోయ్ను రాజస్థాన్లో హత్య చేశారు. పంజాబ్కు చెందిన బాంభియా గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హిసార్లోని మంగలి గ్రామం సందీప్ స్వస్థలం. లారెన్స్ బి
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Jodhpur | మానవత్వంతో ఉండాల్సిన ఓ డాక్టర్ అమానవీయంగా వ్యవహరించారు. తన ఇంటివద్ద ఉండే వీధి కుక్కను తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారువెంట పరిగెత్తలేకపోయిన ఆ మూగజీవి చిత్రహింస
Gruesome Attack | మొదటి పెళ్లి విఫలం అవడంతో కూతురికి మరో పెళ్లి చేశాడా తండ్రి. అదే అతను చేసిన తప్పు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసింది. బలవంతంగా ఇంట్లో దూరి అతన్ని చావబాదింది.
Girl Fight with Bear | భల్లూకాన్ని చూస్తేనే చాలామంది దడుసుకుంటారు.. అది దాడి చేసే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ, ఓ బాలిక తన ప్రాణాలను పణంగా పెట్టి.. శివంగిలా పోరాడి తన తండ్రి ప్రాణాలను కాపాడుకున్నది. ఈ
IT Raids | దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్ట్రాలే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి.
జైపూర్ : ఓ ఇద్దరు దళిత బాలికల పట్ల వంట మనిషి వివక్ష చూపించాడు. ఆ ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం వడ్డించారు. వంట మాస్టార్కు ఆ అమ్మాయిలు భోజనం వడ్డించడం నచ్చలేదు. దీంతో ప్లేట్లను విసి�