అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
తల్లిదండ్రులు అప్పు కట్టలేదని, వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్లో చోటుచేసుకొన్నది. అక్కడి భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల అప్పు తీర్
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.
two brothers murder | రాజస్థాన్లో కిడ్నాప్నకు గురైన ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో శవాలై కనిపించారు. మరో బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుశ్చర్యకు పాల�
Rajasthan | బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించారు. ఆ దొంగకు భయపడకుండా.. అతన్ని ఎదురించారు. చివరకు ఆ దొంగను పారిపోయేలా చేశారు బ్యాంక్ మేనేజర్. ఈ
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
హెపటైటిస్ బారిన పడిన కొందరు విద్యార్థులు కోలుకుంటున్నారని కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. 83 నీటి నమూలులు, 18 రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. ఈ రక్త నమూనాల్లో హెపటైటిస్ ఏ కే
Mud Mound Collapse | మట్టిదిబ్బ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సపోత్రా సబ్ డివిజన్లో సోమవారం చోటు