55.3% కుటుంబాల వద్ద ఇవే జాతీయ స్థాయిలో 49.7% కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ద్విచక్ర వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. రాష్ట్రంలో 55.3% కుటుంబాలు ద్విచక్ర వాహన
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ తాము ఉన్నామని చాటి చెప్పింది. గెలిస్తేనే నిలుస్తామన్న క్లిష్ట పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన ఢిల్లీ..రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంది.
జైపూర్: రాజస్థాన్లోని బిల్వారాలో బుధవారం రాత్రి మర్డర్ జరిగింది. 22 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాజస్థాన్ అల్�
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�
తన కుమారుడిపై నమోదైన లైంగిక దాడి కేసలో స్వేచ్ఛగా, సజావుగా దర్యాప్తు జరగాలని తాను కోరుకుంటున్నానని రాజస్ధాన్ మంత్రి మహేష్ జోషీ వ్యాఖ్యానించారు.
జైపూర్ : హత్యకు సంబంధించిన ఆధారాలను ఓ కోతి ఎత్తుకుపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు పోలీసులే స్వయంగా కోర్టుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అవును మీరు చదివింది నిజమే. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకున్నద�
జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన మతఘర్షణలతో లింకు ఉన్న 211 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మొత్తం 19 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈద్ పండుగ సంబరాలకు ముందు జోధ్పూర్ల�
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వ్యవసాయ సంక్షోభం అక్కడ ఏండ్ల తరబడి అధికారంలో కాంగ్రెస్సే ఛత్తీస్గఢ్లో ఎకరాకు 15 క్వింటాళ్లే కొనుగోలు రాజస్థాన్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఊసే లేదు కండ్లుండి చూడలేని కాంగ్ర
జైపూర్ : రాజస్థాన్లో అస్థిరతను సృష్టించాలని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ నేతలను ఆదేశించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. జోధ్పూర్ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో బుధవారం ఆయన కాషాయ ప�
రాజస్ధాన్లోని దౌసా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. 35 ఏండ్ల వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడం కలకలం రేపింది.