జైపూర్, ఆగస్టు 14: తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడు. ఇది చూసిన ఆ టీచర్ ఆ బాలుడిని చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘట న రాజస్థాన్లోని జలోర్ జిల్ల�
Stampede | రాజస్థాన్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. సికర్ జిల్లాలోని ఖతు శ్యామ్జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి.
జైపూర్: దేవతా పూజలో పాల్గొన్న బాలిక వింతగా ప్రవర్తించింది. ఏదో శక్తి ఆవహించడంతో దేవతా విగ్రహం వద్ద ఉన్న కత్తి తీసుకుని అక్కడి వారిపై దాడి చేసింది. మేనకోడలు వరుసైన చిన్నారి తల నరికింది. రాజస్థాన్లోని దు�
జైపూర్ : రాజస్థాన్కు చెందిన మంత్రి రాజేంద్ర గుధా ఓ విషయాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటేస్తే.. రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని రాజేం�
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చెట్టుకు కట్టేసి కొట్టాడో భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. బస్వారా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి తన భార్యపై అనుమానం వచ్చింది. తన స్నేహితుడ
రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేందుకు యత్నించాడు. కానీ అతన్ని ప్రయత్నాన్ని నిఘా వర్గాలు అడ్డ�
నాగ దోషం కుటుంబాన్ని కాటేస్తుందని బెదిరింపు పూజల పేరిట వ్యాపారికి 37.71 లక్షలు టోకరా హవాలా మార్గంలో డబ్బులు వసూలు చేసిన నిందితులు అదుపులో ఏడుగురు, పరారీలో నలుగురు సూత్రధారులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అ�
ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్లాల్ హత్య కేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్లను భారీగా బదిలీ చేశారు. సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫ
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చి అక్రమంగా గద్దెనెక్కడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీ కీలక నేత సువేందు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.