Gruesome Attack | మొదటి పెళ్లి విఫలం అవడంతో కూతురికి మరో పెళ్లి చేశాడా తండ్రి. అదే అతను చేసిన తప్పు. పెళ్లి రిగిన కొన్నిరోజులకే ఒక గుంపు అతని ఇంటిపై దాడి చేసింది. బలవంతంగా ఇంట్లో దూరి అతన్ని చావబాదింది.
Girl Fight with Bear | భల్లూకాన్ని చూస్తేనే చాలామంది దడుసుకుంటారు.. అది దాడి చేసే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ, ఓ బాలిక తన ప్రాణాలను పణంగా పెట్టి.. శివంగిలా పోరాడి తన తండ్రి ప్రాణాలను కాపాడుకున్నది. ఈ
IT Raids | దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్ట్రాలే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి.
జైపూర్ : ఓ ఇద్దరు దళిత బాలికల పట్ల వంట మనిషి వివక్ష చూపించాడు. ఆ ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం వడ్డించారు. వంట మాస్టార్కు ఆ అమ్మాయిలు భోజనం వడ్డించడం నచ్చలేదు. దీంతో ప్లేట్లను విసి�
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
ఇప్పటికే 9 రాష్ర్టాల్లో విజృంభణ 27 వేలకు పైగా పశువులు మృతి ప్రస్తుతానికి రాష్ర్టానికి లేని ముప్పు కానీ.. రైతులు జాగ్రత్తగా ఉండాలి వెటర్నరీ అధికారుల సూచనలు పశువుల దిగుమతిపై నిషేధం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్�
179 జననాలతో ప్రపంచంలో భారత్ నంబర్ 1 దేశంలో ప్రతి 2 నిమిషాలకు 100 మంది పుట్టుక యూపీ, బీహార్లోనే అధికం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలక�
ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు ఓటర్ల కాళ్లపై పడడం, ఇంటింటికీ తిరుగుతూ వారికి వివిధ సపర్యలు చేయడం చూస్తుంటాం. ఈ నాయకులను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో ఓ విద్యార్థి సంఘం నాయకుడు అమ్మాయిల వె�
జైపూర్: భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ రాజస్థాన్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. హనుమాన్ఘర్ జిల్లాలో ఉన్న పొలాల్లో ఆ హెలికాప్టర్ను దించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం త�
Bikaner | రాజస్థాన్లోని బికనేర్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా
స్వయంగా వెల్లడించిన రాజస్థాన్ బీజేపీ నేత గోవధకు పాల్పడితే ఎవరినైనా చంపేయండి బెయిల్పై బయటకు తెస్తా పార్టీ కార్యకర్తలకు పిలుపు వీడియో వైరల్.. కేసు నమోదు జైపూర్, ఆగస్టు 20: చట్టాలు, కోర్టులంటే లెక్కలేని
Rajasthan | రాజస్థాన్లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్పూర్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.