Rajasthan woman | ఆమె అప్పటికే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. దీంతో బలవంతంగా ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశ�
Couple ends life | మరొకరితో పెళ్లి కుదర్చడాన్ని సహించలేని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది (Couple ends life). చనిపోయే ముందు తమ ఫొటోలను చివరిసారి వాట్సాప్లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. రాజస్థాన్ సీఎం అశ్క్ గెహ్లాట్తో కొన్నేండ్లుగా ఆయనకు పొసగని విషయం విదితమే. దీంతో కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో స�
యువ హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రక్షితతో ఆయన పెండ్లి రాజస్థాన్ జైపూర్లోని లీలా ప్యాలెస్లో శనివారం రాత్రి 11 గంటలకు ఘనంగా జరిగింది.
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన సీఐటీటీఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజకుమారి రత్నావతి పాఠశాల నిర్మించబడింది. ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం ఉండేలా రాజకుమారి రత్నావతి పాఠశాలను నిర్మించా
Rajasthan groom | పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి వధువు పారిపోయింది. అయితే వరుడు మాత్రం 13 రోజులుగా వధువు ఇంటి వద్ద ఉన్న పెళ్లి మండపంలోనే ఉన్నాడు. ఆమె తిరిగి వచ్చే వరకు పెళ్లి దుస్తులు కూడా తొలగించలేదు. చివరకు ఆ మహిళన�
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కర్నాటక ఫలితం పునరావృతమవుతుందని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.