Gang war | రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రెండు రౌడీ గ్రూప్ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే ఇందులో ఓ సాధారణ వ్యక్తి తుపాకీ
Hansika Motwani | ముంబయి బొద్దుగుమ్మ హన్సిక ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రియుడు, తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల హన్సిక ప్రకటించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ జైపూర్లోని ముండోటా
టోల్ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్ను అడగ్గా అంబులెన్స్లో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్ను సుమారు క
సచిన్ పైలట్కు బీజేపీతో సంబంధాలున్నాయని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రులైన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన ఢిల్లీలో కలిశారని తెలిపారు.
అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
తల్లిదండ్రులు అప్పు కట్టలేదని, వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్లో చోటుచేసుకొన్నది. అక్కడి భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల అప్పు తీర్
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.