కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
Kota Suicides: కోచింగ్ కోసం కోటా వెళ్లిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీట్ కోసం ప్రీపేరవుతున్న వాళ్లు.. వత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా గత రెండు రోజుల్లో ఇద్దరు టీనేజర్లు ఆ
Air India | దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఇటీవలే ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటిదే జరిగింది. లండన్ (London) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం వాతావరణ�
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత యువతి (20)పై కొంతమంది సామూహిక లైంగికదాడి జరిపి, అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు నిందితుల్లో, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారని బికనీర్�
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జో�
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ (AAP) ప్రతిపాదించింది.
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ (Gujarat)లోని కచ్ ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తు�
Wedding procession | సాధారణంగా పెండ్లి కొడుకు తన ఇంటి నుంచి కారులోనో, లారీలోనే, ట్రాక్టర్లోనే, గుర్రం బగ్గీలోనో లేదంటే ఎడ్లబండి మీదనో కళ్యాణ వేదిక సమీపంలోని విడిదింటికి (లగ్గం మీదకు వెళ్లడానికి ముందు పెండ్లి కొడుకు
Rajasthan woman | ఆమె అప్పటికే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. దీంతో బలవంతంగా ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశ�