న్యూఢిల్లీ : మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో హింస, అల్లర్లు జరిగే అవకాశంఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ 15 బెటాలియన్ల ర్యాపిడ్ ఫోర్స్ (RAF)ను సిద్ధంగా ఉండాలని అధికారులను �
హైదరాబాద్ : రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటు చేసుకున్న హత్యపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ క్రూరమైన హత్య వెనుక ఉన్న కారణం తనను తీవ్ర భయాందోళనకు, షాక్కు గురి చ�
నూత న సచివాలయంలో రెడ్స్టోన్ కట్టడం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు రాజస్థాన్ నుంచి మరో 50 మంది మేస్త్రీలను రప్పించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు తెలంగాణ ప్రభు త్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తున్నదని బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర నాయకుడు లాదులాల్ పిటాలియా కొనియాడారు. రాజస్థాన్ న�
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దించిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తి�
Amer | రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని ఆమేర్ ప్రాంతంలో ఎనిమిదేండ్ల బాలికను దుండగులు గొంతుకోసి చంపారు. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక..
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల
Ashok Chandna | సీఎం గాను వెంటనే మంత్రి పదవి నుంచి తనకు విముక్తి కల్పించండి. తన పరిధిలోని శాఖల్లో ఆ ఉన్నతాధికారి జోక్యం మితిమీరిపోయిందని, గౌరవం లేనిచోట తాను ఉండలేను అని ఓ మంత్రి
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్ ఘోగ్రా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈయన సీఎం గెహ్లోత్కు అత్యంత సన్నిహితుడు. రాజస్థాన్లోని డంగార్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తా
న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చ