Shiva temple | దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. అవి అక్రమ కట్టడాలైనా, పురాతన కట్టడాలైనా ఎడాపెడా కూల్చిపడెస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మైదలైన కూల్చివేతలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్�
న్యూఢిల్లీ : రాజస్థాన్లో మెహందీపూర్ బాలాజీలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.11కోట్ల విలువైన నాణేలు మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రాజస్థాన్ హైకోర్టును ఆశ�
Damaracharla | దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల వద్ద లారీలో షార్ట్సర్య్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తిన యువకుడు ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంపై నిరసన న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆ యువకుడికి ఆర్మీలో చేరాలనేది లక్ష్యం. కానీ రెండేండ్లుగా ఆర్మీ నియామకాలు జరగట్లేదు. తన నిర
మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో తెలిసిందే. పాలపొడి కావాలన్నా సుమారు రూ.2 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక ప్రాంతంలో కేజీ నిమ్మకాయలు కావ�
రాజస్థాన్పై బెంగళూరు గెలుపు ముంబై: బౌలింగ్కు సహకరిస్తున్న స్లో పిచ్పై ఆఖర్లో ధాటిగా ఆడిన బెంగళూరు ఐపీఎల్ 15వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళ
జైపూర్: హింసాత్మక ఘటన నేపథ్యంలో మంటలు వ్యాపించిన ఇంట్లో చిక్కుకున్న చిన్నారిని ఒక పోలీస్ కాపాడారు. దీంతో అధికారులతోపాటు నెటిజన్లు ఆయనను ప్రశంసించారు. రాజస్థాన్లోని కరౌలిలో ఈ ఘటన జరిగింది. హిందువుల క�
సరిస్కా టైగర్ రిజర్వులోని కార్చిచ్చు అదుపు చేయడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆదివారం నాడు ఈ టైగర్ రిజర్వులో కార్చిచు మొదలైంది. మంటలు అదుపులోకి వచ్చాయనుకుంటే.. మరుసటి రోజు ఉదయం మళ్లీ చెలరే
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్లో కార్చిచ్చు రేగింది. 10 చదరపు కిలోమీటర్ల పరిధికి మంటలు వ్యాప్తించాయి. వాటిని అదుపు చేసేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మంటలు పా
హైదరాబాద్ : ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి అంటే తెలియని వారుండరు.. ఎందుకంటే 2015 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా టాపర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు.. ఆమె ప్రేమ వివాహం కూడా ఓ రేంజ్లో �
రాజస్ధాన్లో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిందని బీజేపీ విమర్శలపై సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిని పర్యవేక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోసం �