ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు ఓటర్ల కాళ్లపై పడడం, ఇంటింటికీ తిరుగుతూ వారికి వివిధ సపర్యలు చేయడం చూస్తుంటాం. ఈ నాయకులను ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో ఓ విద్యార్థి సంఘం నాయకుడు అమ్మాయిల వె�
జైపూర్: భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ రాజస్థాన్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. హనుమాన్ఘర్ జిల్లాలో ఉన్న పొలాల్లో ఆ హెలికాప్టర్ను దించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం త�
Bikaner | రాజస్థాన్లోని బికనేర్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా
స్వయంగా వెల్లడించిన రాజస్థాన్ బీజేపీ నేత గోవధకు పాల్పడితే ఎవరినైనా చంపేయండి బెయిల్పై బయటకు తెస్తా పార్టీ కార్యకర్తలకు పిలుపు వీడియో వైరల్.. కేసు నమోదు జైపూర్, ఆగస్టు 20: చట్టాలు, కోర్టులంటే లెక్కలేని
Rajasthan | రాజస్థాన్లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్పూర్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
జైపూర్, ఆగస్టు 14: తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడు. ఇది చూసిన ఆ టీచర్ ఆ బాలుడిని చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘట న రాజస్థాన్లోని జలోర్ జిల్ల�
Stampede | రాజస్థాన్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. సికర్ జిల్లాలోని ఖతు శ్యామ్జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి.
జైపూర్: దేవతా పూజలో పాల్గొన్న బాలిక వింతగా ప్రవర్తించింది. ఏదో శక్తి ఆవహించడంతో దేవతా విగ్రహం వద్ద ఉన్న కత్తి తీసుకుని అక్కడి వారిపై దాడి చేసింది. మేనకోడలు వరుసైన చిన్నారి తల నరికింది. రాజస్థాన్లోని దు�
జైపూర్ : రాజస్థాన్కు చెందిన మంత్రి రాజేంద్ర గుధా ఓ విషయాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటేస్తే.. రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని రాజేం�
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను చెట్టుకు కట్టేసి కొట్టాడో భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. బస్వారా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి తన భార్యపై అనుమానం వచ్చింది. తన స్నేహితుడ
రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేందుకు యత్నించాడు. కానీ అతన్ని ప్రయత్నాన్ని నిఘా వర్గాలు అడ్డ�
నాగ దోషం కుటుంబాన్ని కాటేస్తుందని బెదిరింపు పూజల పేరిట వ్యాపారికి 37.71 లక్షలు టోకరా హవాలా మార్గంలో డబ్బులు వసూలు చేసిన నిందితులు అదుపులో ఏడుగురు, పరారీలో నలుగురు సూత్రధారులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (�