Student | ఓ స్కూల్ విద్యార్థి తన సహచర విద్యార్థినిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని దుర్గాపూర్ జిల్లాలో జరిగింది. ఈ నెల 24న బిచివారాలో ఉన్న ఓ స్కూల్లో మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టారు.
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నివాసం వెలుపల రైతులు నిరసనకు దిగారు. బ్యాంకుల బారి నుంచి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. రైతులు తమ రుణాలు చెల్లించలేని పక్షంలో ‘రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ య�
Cold in Chittoragarh: రాజస్థాన్లోని చిత్తోరగఢ్ పట్టణంలో రికార్డు స్థాయిలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎంతగా అంటే ఇవాళ అక్కడ గతంలో ఎన్నడూ లేనంతగా
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక(16) పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమె ప్రైవేట్ భాగాల్లో పదునైన వస్తువులను చొప్పించారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆల్వార�
న్యూఢిల్లీ : రాజస్ధాన్లోని జోధ్పూర్లో పదకొండో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ స్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీచర్తో పాటు బాలికపై సామూహిక లైంగిక దాడికి పా�
జైపూర్: రాజస్థాన్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. వారాంతపు కర్ఫ్యూ విధించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి సోమ�
Rajasthan | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ కామంతో రగిలిపోయాడు. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన టీచర్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటన
రాజస్థాన్లో వృద్ధుడు(73) మృతి ఒక్క రోజే 58,097 కరోనా కేసులు రెట్టింపు వేగంతో మహమ్మారి వ్యాప్తి 8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరుగుదల దేశంలో 2,135 ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ, జనవరి 5: ఇండియాలో ఒమిక్రాన్తో తొలి మరణం నమో�
First Omicron death: భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్లోనే నమోదైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గత గురువారం అంటే డిసెంబర్ 30న మహారాష్ట్రలో ఓ 52 ఏండ్ల ఒమిక్రాన్ బాధితుడు మరణించాడు. ఆ తర్వాత రో�
Rajasthan | ఓ ముగ్గురు కామాంధులు మృతదేహాన్ని కూడా వదిలిపెట్టలేదు. సామూహిక లైంగికదాడి చేయడంతో ఆ బాలిక చనిపోయిందన్న విషయం తెలిసి కూడా.. వికృత చర్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బుందీలో
జైపూర్: రాజస్థాన్లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఇందులో 11 మంది జైపూర్కు, ఆరుగురు అజ్మీర్కు, ముగ్�
పైలట్ మృతి జైసల్మేర్, డిసెంబర్ 24: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో విమాన పైలట్గా ఉన్న వింగ