సచిన్ పైలట్కు బీజేపీతో సంబంధాలున్నాయని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రులైన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన ఢిల్లీలో కలిశారని తెలిపారు.
అన్నిరంగాల్లో దేశంలోని కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్ లాంటి పెద్దరాష్ట్రాల పోటీపడుతున్న తెలంగాణ ఫ్యాక్టరీల స్థాపనలో అద్భుతమైన ముందంజ సాధించింది.
భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా
తల్లిదండ్రులు అప్పు కట్టలేదని, వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్లో చోటుచేసుకొన్నది. అక్కడి భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల అప్పు తీర్
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.
two brothers murder | రాజస్థాన్లో కిడ్నాప్నకు గురైన ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో శవాలై కనిపించారు. మరో బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుశ్చర్యకు పాల�
Rajasthan | బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించారు. ఆ దొంగకు భయపడకుండా.. అతన్ని ఎదురించారు. చివరకు ఆ దొంగను పారిపోయేలా చేశారు బ్యాంక్ మేనేజర్. ఈ
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ