MiG 21 Aircraft Crashes | భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి (Air Force ) చెందిన మిగ్-21 యుద్ధ విమానం (MIG-21 Fighter aircraft) రాజస్థాన్ (Rajasthan)లో కుప్పకూలింది. హనుమాన్గఢ్ (Hanumangarh) జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఐఏఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్గఢ్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 యుద్ధవిమానం హనుమాన్గఢ్లోని డబ్లీ ప్రాంతంలో జనావాసాలపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV
— ANI (@ANI) May 8, 2023
Also Read..
Texas Car Accident | టెక్సాస్లో ప్రమాదం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
Peru Gold Mine Fire | బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 27 మంది కార్మికులు మృతి
India Corona | భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. 25 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు