NEET-UG Retest | ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నీట్ రీటెస్ట్కు రెండు �
Rahul Gandhi : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టనున్నారు. దేశంలోని పలు ప
Rajya Sabha : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో ఒడిశాకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కూడా ప్రకటించింది.
Jaisalmer : రాజస్థాన్ను మరోసారి ఇసుకు తుపాన్ ముంచెత్తింది. జైసల్మేర్ పరిధిలో భారీ ఇసుక తుపాన్ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ ప్రాంతాల్లో 100 అడుగుల ఎత్తులో ఇసుక తుఫాన్ చెలరేగింది.
Sand Storm | రాజస్థాన్ (Rajasthan) లో ఇసుక తుపాను (Sand Storm) బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్, బికనీర్, సీకర్ తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భీకర గాలులు వణికించాయి. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవర�
FIR On Minister | ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ను మంత్రి దూషించారు. వారిపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. అలాగే ఆ పోలీస్ సిబ్బందిని బదిలీ చేయిస్తానని బహిరంగంగా బెదిరించారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ �
Ex Village Head Murdered | ఇద్దరు భార్యలున్న మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు. అతడి రెండో భార్య, తల్లి, మేనకోడలిని కూడా దారుణంగా చంపారు. ఒక వాహనంలో మృతదేహాలు ఉంచి నిప్పంటించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మొదటి భార్య, ఆమె ఇద్ద
Highest Temperature : దేశవ్యాప్తంగా మార్చి నెలాఖరున ఉత్తర భారతదేశంలో ఎండలు దంచేస్తున్నాయి. మాడు పగిలిపోయేలా భానుడి భగభగలకు రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్(Shri Ganga Nagar) పట్టణంలో ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమైంది.
Rajasthan : రాజస్థాన్లో జూన్ 1 నుంచి వాహనదారులకు షాక్ ఇవ్వబోతున్నారు పెట్రోల్ బంక్ వ్యాపారులు. వచ్చే నెల 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు పెట్రోల్ డీలర్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు బంకులు మ�
Jaisalmer : రాజస్థాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైన జైసల్మేర్ ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. గత పది రోజులుగా నగరంలో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోల్డెన్ సిటీగా పేరున్న జైసల్మేర్.. ఇప్పుడ
ఒక్క తేనెటీగ కనిపిస్తేనే ఎక్కడ కుడుతుందో అన్న భయంతో ఆమడ దూరం పరిగెడతాం. కానీ, ఈ మహిళలు లక్షల తేనెటీగల మధ్య రోజును గడుపుతారు. ప్రేమతో పెంచితే అసలు అవి ఏమీ చేయవని, తమ ఒంటి మీద వాటిని ఎక్కించుకొని మరీ చూపించి �
బీజేపీ పాలిత రాజస్థాన్లో పోలీసుల ఉదాసీనత, నిర్లక్ష్యం.. రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు తీసింది. తన సోదరి గ్యాంగ్ రేప్పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన న�