NEET Leak Case | దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పేపర్ లీక్పై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్కు చెందిన ఇద్దరు సోదరులను సీబీఐ అధికారులు అరెస్ట్ �
NEET UG Paper Leak | రాజస్థాన్లో వెలుగు చూసిన నీట్-యూజీ పేపర్ తొలుత మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైనట్టు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. లీక్ చేసిన అనుమానిత వ్యక్తిని కూడా అదుపులో
NEET UG 2026: 400 ప్రశ్నలతో కూడిన ఓ గెస్ పేపర్.. మే 3వ తేదీ పరీక్ష కన్నా ముందే సర్క్యూలేషన్లో ఉంది. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఆ మెటీరియల్ను రాజస్థాన్లోని ఓ కోచింగ్ సెంటర్కు పంపాడు. ఆ
NEET Paper Leak | వైద్యవిద్య కోర్సుల (Medical Courses) లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2026 (NEET UG-2026 Exam)’ లో ప్రశ్నపత్రం లీక్ (Paper Leak) కలకలం సృష్టిస్తోంది. పరీక్షకు ముందు రాజస్థాన్ (Rajasthan) లో పంపిణీ చేసిన మెటీరియల్తో �
doctor operates on wrong leg | గొడవలో ఒక వృద్ధురాలు గాయపడింది. ఆమె రెండు కాళ్లకు ఫ్యాక్చర్ అయ్యింది. కుడి కాలికి ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. అయితే పొరపాటు వల్ల మరో కాలికి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్�
సుప్రసిద్ధ నిర్మాత ఆర్బీ చౌదరి(83) కన్నుమూశారు. మంగళవారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆర్బీ చౌదరి అసలు పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి.
man head stuck in milk can | మండుతున్న ఎండల నేపథ్యంలో ఒక వ్యక్తి వినూత్నంగా రీల్ కోసం ప్రయత్నించాడు. పాల క్యాన్ను తలపై పెట్టుకున్నాడు. అయితే అతడి తల అందులో ఇరుక్కుపోయింది. చివరకు ఆ పాల క్యాన్ను మెషిన్ కట్టర్తో కట్ చ�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సిన ఒక భారీ రీఫైనరీ సోమవారం భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలోని పచ్పద్రలో ఈ ఘటన సంభవించింది.
Fire At Rajasthan Refinery | ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదుల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ప్రారంభోత్�
Supreme Court | దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. రోడ్డు ప్రమాదాల (Road accidents) నియంత్రణకు సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలు వెలువరించింది. రాజస్థాన్ (Rajasthan) లోని ఫలోడీ, తెలంగా�
Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సైన్యంలో పనిచేసిన ఆ జవాన్కు చదువుపై ఆసక్తి తగ్గలేదు. డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు.. ఇలా 138 వరకు అందుకున్నాడు. అత్యధిక విద్యార్హతలు సాధించిన వ్యక్తిగా రికార్డులు నెలకొల్పాడు. అతడే రాజస్థాన్కు చెం�
PUC Certificate | రాజస్థాన్లోని నాగౌర్లో ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇటీవల ఒక విద్యుత్తు కారుకు కాలుష్య నియం త్రణ ధ్రువీకరణ పత్రం లేదని జరిమానా విధించారు.