Dead cows listed for grants | గో రక్షణ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించింది. సబ్సిడీల కోసం చనిపోయిన ఆవులతో పాటు గోశాలలో లేని గోవులను కూడా నమోదు చేసి రూ.57 కోట్ల మేర నిధులు కొల్లగ�
Crime News | ఉద్యోగం కోసం రాజస్థాన్ (Rajastan) కు చెందిన ఓ యువతి ఇటీవల తన తల్లిని హత్య చేసిన కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ (Vijay Sharma) ను చంపిందీ ఆమేనని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధ
Rajasthan : రాజస్థాన్లో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను అధికారులు కూల్చేశార
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మరువక ముందే రాజస్థాన్లో పారా మెడికల్ పేపర్లీక్ కావడం సంచలనంగా మారింది. ఎగ్జామ్కు ముందే పేపర్ బయటకు వచ్చింది. కొందరు అధికారులు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డ�
paramedical exam : దేశంలో నీట్, మహారాష్ట్ర టెట్ పేపర్ లీకేజీలు, రద్దు ఘటనలు మర్చిపోకముందే మరో పరీక్ష రద్దైంది. రాజస్థాన్లోని ఒక కాలేజీలో మాస్ కాపీయింగ్ జరగడంతో పారామెడికల్ డిప్లొమా పరీక్షను రద్దు చేస్తూ రాజస్థాన్
బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీ గంగానగర్లో ఓ రిక్షావాలా 13 ఏండ్ల బాలికను అక్కడి హోటల్ యజమానికి అమ్మేయగా..ఆమెపై 30 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు హోటల్ యజమానులు, నిర్�
girl raped by 30 men | ఇంటి నుంచి అదృశ్యమైన బాలికను ఒక వ్యక్తి హోటల్ యజమానికి అమ్మేశాడు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు 30 మందికిపైగా వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో హోటల్ యజమానులు, నిర్వ�
దేవ్మాలి.. రాజస్థాన్లోని బేవార్ జిల్లాలో దాగి ఉన్న ఒక అద్భుతం. ఆధునిక జీవనశైలిని సవాల్ చేస్తూ.. పూర్తిగా దైవానికే అంకితమైన గ్రామం. ఇళ్లకు తాళాలు, ఇంటి చుట్టూ ప్రహరీలు, నిరంతరం భూవివాదాలతో నిండిన ఈ ప్రప�
Woman Constable | సమాజంలో బాధితులకు అండగా నిలవాల్సిన ఒక మహిళా కానిస్టేబుల్ (Woman constable) బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. సమస్యను చెప్పుకునేందుకు పోలీస్స్టేషన్ (Police station) కు వచ్చిన ఒక వృద్ధుడిపట్ల అమర్యాదకరంగా �
Rajasthan : రాజస్థాన్లోని జైపూర్లో పోలీసుల అత్యుత్సాహంతో యువతికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 19న జైపూర్లోని జగత్పుర ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై బాధితులు రాంనగరియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశా�
NEET-UG Retest | ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నీట్ రీటెస్ట్కు రెండు �
Rahul Gandhi : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన చేపట్టనున్నారు. దేశంలోని పలు ప
Rajya Sabha : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో ఒడిశాకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కూడా ప్రకటించింది.