బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర ఫిబ్రవరి 6వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. రాజస్థాన్ జైసల్మీర్లో పంజాబీ సాంప్రదాయంలో జరగనున్నట్�
అత్యధిక కాలం పింఛన్ తీసుకున్న వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిన బోయత్రామ్ దుడి కన్నుమూశారు. ఎక్స్ సర్వీస్ మెన్ అయిన రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన బోయత్రామ్ (100) కన్నుమూశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని మొబైల్ ఫోన్లలో వీక్షించినందుకు అజ్మీర్లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు �
రాజస్థాన్లోని భరత్పూర్లో ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిందని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు
ATMs Looted | రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని రెండు ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు.
Ashok Gehlot | రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సమసేలా కన్పించడంలేదు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండగా ఇద్దరు అగ్రనేతలు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Rajasthan Temple collapses రాజస్థాన్లో ఆలయం కూలిన ఘటనలో ఓ మహిళకు గాయాలు అయ్యాయి. కరౌలీలో ఉన్న శివాలయం కూలడంతో.. ఆ శిథిలాల కింద ఓ మహిళ చిక్కుకున్నది. శివాలయం వద్ద జేసీబీతో పనులు చేపడుతున్నారు. కాలువ కోసం తొ�
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సి�
గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల�
Suryanagari Express | రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు (Suryanagari Express) చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు.
Freezing point | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. అక్కడ పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం మొదటి రోజే
Year 2023 elections | 2023లో దేశంలోని పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించవచ్చు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల