రాజస్థాన్లో (Rajasthan) ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నది. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత (Uncertainty) కొనసాగుతున్నది.
BJP : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత.. కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కమలం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో రేసులో ఉన్న పలువురు నేతలు వ్�
రాజస్థాన్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. 115 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ జరుగుత�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ర్టాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో తాము అధిక
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీ సాధించింది. దీంతో రాష్ర్టానికి కొత్త సీఎం ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్�
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం పూర్తయింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటా (పైన ఉన్నవారు ఎవరూ కాదు) మీటను నొక్కి ఓటరు తన అభిప్ర
రాజస్థాన్ మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహించిన గోవింద్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు.
Rajasthan Assembly Counting | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Rajasthan Assembly Counting) ఒక ‘శివ భక్తుడు’ కేంద్ర మంత్రికి షాక్ ఇచ్చాడు. జోత్వారా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సింగ్పై కాంగ్రెస్ అభ్యర్థి అభ
Rajasthan: రాజస్థాన్లో బీజేపీ మ్యాజిక్ మార్క్ దాటింది. దాదాపు 110 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధర రాజే .. జల్రాపతాన్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 స�
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
Exit Polls 2023 | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. బీజేపీకి 100-110, కాంగ్రెస్క�