Boat Swing | రాజస్థాన్ (Rajasthan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డోల్ మేళా (Dol Mela)లో బోట్ స్వింగ్ (Boat Swing) నుంచి ఓ బాలిక కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైంది.
తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
Boy Accidentally Shoots Himself | ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు తండ్రికి చెందిన పిస్టల్తో ఆడాడు. ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకున్న ఆ చిన్నారి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
Building collapse | పురాతన భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తన భార్యతో అక్రమ సంబంధం(Affair With Wife) పెట్టుకున్నాడన్న అనుమానంతో సోదరుడిని చంపేశాడు. మృతదేహాన్ని ఓ క్వారీలో 10 అడుగుల గుంత తీసి పూచ్చిపెట్టాడు. గత నెల 27న రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెల�
Vasundhara Raje | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాకు చెందిన రేఖ (55) ఓ వైపు తన మనుమలను ఆడిస్తూనే, మరోవైపు 17వ బిడ్డకు జన్మనిచ్చారు. ఝడోల్ బ్లాక్లోని ప్రజారోగ్య కేంద్రంలో ఆమె ప్రసవించారు.
Jagdeep Dhankhar | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ (Pension)కు దరఖాస్తు చేసుకున్నారు.
Driver | రాజస్థాన్ (Rajasthan)లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ (Driver) అనారోగ్యానికి గురికావడంతో.. ముందు జాగ్రత్తగా స్టీరింగ్ కో డ్రైవర్కు ఇచ్చి ప్రయాణికులను కాపాడాడు.
Woman Gives Birth To 17th Child | ఒక మహిళ 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ బిడ్డను ప్రసవించింది. ఆమెకు 17వ కాన్పు అని తెలుసుకుని డాక్టర్లు షాకయ్యారు.
బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. వరకట్నం కోసం భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న వేధింపులు తట్టుకోలేక జోధ్పూర్లో ఓ లెక్చరర్, తన మూడేండ్ల బిడ్డతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) ప్రధాన యుద్ధ విమానంగా పనిచేసిన మిగ్-21 జెట్లకు రాజస్థాన్కు చెందిన బికనేర్లోని నల్ ఎయిర్ బేస్లో చివరి ప్రయాణం ముగిసింది.
రాజస్థాన్లో భారీ వర్షాలు (Heavy Rains)దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సువాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోయింది.
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం