Girl Sold By Aunt | బంధువైన మహిళ మూడేళ్ల కిందట 11 ఏళ్ల బాలికను అమ్మేసింది. కొన్న వారింట్లో ఉన్న ఆ బాలిక రెండేళ్లలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రెండు నెలల రెండో బిడ్డతో ఆ ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి జ
రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్లో ఉన్న పాత 33 జిల్�
Fake degrees row | ఒక యూనివర్సిటీ వేలల్లో నకిలీ డిగ్రీలు జారీ చేసింది. వీటితో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయితే నకిలీ డిగ్రీల రాకెట్ గుట్టు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఉద్యోగాల నియామకంపై దర్యా
Girl Gang Raped | ఇద్దరు వ్యక్తులు ఒక బాలికను కిడ్నాప్ చేశారు. కదులుతున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయ�
సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా రాజస్థాన్లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమవు�
Singareni | సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా రాజస్థాన్లో సోలార్ పార్క్లో సంస్థ మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం సంస్థ సీఎండీ ఎన్ బలరామ
Paper Leak | పలు రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ లీక్లతో (Paper Leak) సంబంధం ఉన్న మహిళతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ప్రాంతాల్లో వారు ఉన్నట్లు తెలుసుకుని పక్కా ప్లాన్తో అదుపులోకి తీసుకున్నా
Road Accident | కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రాజస్థాన్లోని కరౌలీలో చోటు చేసుకు�
Medical Student's Ragging | మెడికల్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 300 గుంజీలు తీయించారు. దీంతో ఒక కిడ్నీలో సమస్య వచ్చింది.. ఈ విషయం తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుగురు సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చ
Elderly Waste Collector | వ్యర్థాలు సేకరించే వృద్ధుడ్ని ఆకతాయిలు వేధించారు. అతడి వీడియోలు తీసి మీమ్స్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
DNA test for tribals | గిరిజనులను హిందువులుగా నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని బీజేపీ మంత్రి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్, ఆదివాసీ పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ మంత్ర�