DRDO : హరియాణాలోని పంచకుల జిల్లాలో మే 31, ఆదివారం నాడు ఒక అధునాతన, భారీ బాంబును డీఆర్డీవో ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో స్థానికులకు డీఆర్డీవో కీలక హెచ్చరిక జారీ చేసింది.
NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంట�
Air Force Rescues Teens | రీల్ కోసం ఐదుగురు యువకులు పురాతన నీటి ట్యాంక్పైకి ఎక్కారు. కిందకు దిగుతుండగా దాని మెట్లు విరగడంతో ముగ్గురు కిందపడ్డారు. వీరిలో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. వాటర్ ట్యాంక్పై చిక్కుకున్న
Air Force's Sindoor Formation | ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక దళం తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మరోసారి తన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించింది. రఫేల్, మిగ్-29, ఎస్యూ-30 యుద్ధ విమానాలు ‘ఆపరేషన్ స�
Air Force Engineer Suicide | ఎయిర్ ఫోర్స్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24వ అంతస్తు పైనుంచి కిందకు దూకి మరణించాడు. సోదరి ఇంటికి వెళ్లిన అతడు అక్కడ జరిగిన గొడవ వల్ల సూసైడ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Operation Sindoor | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు కేంద్రం అవార్డులను ప్రకటించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 16 మంది సరిహద్దు భద్రతా దళ (BSF) సిబ్బందికి వారి ధ
MIG 21 Retires | భారత వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. మిగ్-21 యుద్ధ విమానాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఫ్లీట్ నుంచి తొలగించనున్నది. మిగ్-21 జెట్లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ నిర్వహిస్తోంది. వారి�
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు
పహల్గాం ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తున్నది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్�
భారత సైనికుల పోరాటం పాక్ ఉగ్రవాదులపైనే కానీ, అక్కడి ప్రజలపై కాదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాకా సుధాకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు జేజ�
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా బుధవారం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్ని ఈ దాడికి ఉపయ
Mig 29 | ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో వైమానిక దళానికి చెందిన మిగ్ 29 విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి పైలట్, కోపైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమా