Operation Sindoor | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు కేంద్రం అవార్డులను ప్రకటించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 16 మంది సరిహద్దు భద్రతా దళ (BSF) సిబ్బందికి వారి ధ
MIG 21 Retires | భారత వైమానిక దళం కీలక నిర్ణయం తీసుకున్నది. మిగ్-21 యుద్ధ విమానాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఫ్లీట్ నుంచి తొలగించనున్నది. మిగ్-21 జెట్లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ నిర్వహిస్తోంది. వారి�
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు
పహల్గాం ఉగ్రదాడితో దేశం అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాలు యాక్షన్ మోడ్లోకి వచ్చేలా కేంద్రం అలర్ట్ చేస్తున్నది. అందులో భాగంగా యుద్ధం వస్తే తలెత్తే పరిణామాల నుంచి హైదరాబాద్ నగరానికి పొంచి ఉన్న ముప్�
భారత సైనికుల పోరాటం పాక్ ఉగ్రవాదులపైనే కానీ, అక్కడి ప్రజలపై కాదని సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాకా సుధాకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన భారత సైనికుల ధైర్యసాహసాలకు జేజ�
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా బుధవారం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్ని ఈ దాడికి ఉపయ
Mig 29 | ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో వైమానిక దళానికి చెందిన మిగ్ 29 విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి పైలట్, కోపైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమా
వాయుసేనలో అపార అనుభవం, వ్యూహకర్తగా గుర్తింపు అందుకున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్సింగ్ భారత్ వాయుసేన తదుపరి చీఫ్గా నియమితులయ్యారు. వాయుసేన ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ నె�
పోర్చుగల్లోని జరిగిన ఎయిర్ షోలో (Air Show) విషాదం చోటుచేసుకున్నది. రెండు విమానాలు గాలిలో ఢీకొనడంతో ఓ పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోర్చుగల్లోని బెజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతున్నది.
B-21 Raider | ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ ‘బీ-21 రైడర్' చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి క్షిపణులతోపాటు అణ్వస్ర్తాలను మోసుక
Air Force | భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ను లడఖ్లో అత్యవరసంగా లాండ్ చేశారు. హెలికాప్టర్ ఎత్తయిన ప్రదేశం కావడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు ఇద్దరు సురక్షిత�
Ayodhya | అయోధ్యలో సోమవారం వైభవోపేతంగా నిర్వహించిన రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి రామ భక్తులు హాజరయ్యారు. అయితే రామకృష్ణ శ్రీవాత్సవ(65) అనే భక్తుడు గుండెపోటుకు గ
మాక్లూర్ మండలం చిక్లీ గ్రామ పంచాయతీ పరిధిలోని చిక్లీ క్యాంపునకు చెందిన ఎయిర్ఫోర్స్ ఉద్యోగి రవిచంద్ర(33) అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
IAF | భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. స్వావలంభన కోసం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.