South Korea | దక్షిణ కొరియాలో వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలట్లు మరణించగా, మరొకరు గాయపడ్డారు. అవి రెండు కేటీ-1 రకానికి చెందిన విమానాలని
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. ఓ వైపు చర్చలు ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో వైపు రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ల
US Air Force | కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించిన 27 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ సోమవారం తెలిపింది. బైడెన్ ప్రభుత్వం గత ఆగస్టులో ప్రతిఒక్కరూ తప్ప�
NASA | ASTRONAUT | ANIL MENON | అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టబోయే వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి ఒక భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఎంపికయ్యారు. ఈ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానకి 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. భారతీయ
ముంబై: మహారాష్ట్రలోని పూణే విమానాశ్రయాన్ని ఈ నెల 16 నుంచి 14 రోజులపాటు మూసివేయనున్నారు. విమానాశ్రయంలోని రన్ వే అక్టోబర్ 15 రాత్రి 8 గంటల నుంచి అక్టోబర్ 29 వరకు మూసి ఉంటుందని, 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి విమాన సర్�
అహ్మదాబాద్: కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించిన ఎయిర్మ్యాన్ను భారత వాయుసేన (ఐఏఎఫ్) సర్వీస్ నుంచి తొలగించింది. అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ ఈ మేరకు బుధవారం గుజరాత్ హైకోర్టుకు తెలిపారు. దేశ
జమ్ము విమానాశ్రయం| జమ్ముకశ్మీర్లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టులోని ఏర్ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది.
ఎయిర్ ఫోర్స్| భారత వాయుసేనకు చెందిన ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్ హెలికాప్ట�
బీబీనగర్ సైనిక కళాశాల నుంచి ఎంపిక యాదాద్రి భువనగిరి, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అసమాన ప్ర�
న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్లతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తల మధ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీ�