IAF | భారత వైమానిక దళం స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుందని వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. స్వావలంభన కోసం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
కార్గిల్ పర్వతాల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో ఓ యుద్ధ విమానాన్ని దింపటమంటే మామూలు విషయం కాదు. మొదటిసారి రాత్రి సమయంలో సి-130జే విమానాన్ని కార్గిల్ ఎయిర్స్ట్రిప్పై (తాత్కాలిక రన్ వే) విజయవంతంగా ల్యా�
రక్షణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా మరో ముందడుగు వేస్తున్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, రాకెట్ఫోర్స్కు తోడుగా అత్యాధునిక హైపర్సానిక్ ఆయుధాలతో కూడిన ‘నియర్ స్పేస్ కమాండ్'ను �
ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సహా నిత్యం ఏదో వివాదంతో దేశంలో అశాంతి, అలజడి సృష్టించడానికి ప్రయస్తున్న పాకిస్థాన్ (Pakistan), చైనాలు (China) మనకు పక్కలో బళ్లెంలా తయారయ్యాయి.
Israeli IDF Women Soldiers | పాలస్తీనాలోని గాజాలో ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్కు చెందిన ఐడీఎఫ్ మహిళా సైనికులను (Israeli IDF Women Soldiers) నిర్బంధించారు. గాజాలోని గుర్తు తెలియని బంకర్లో వారిని ఉంచారు.
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలి ఎల్సీఏ తేజాస్ ట్విన్ సీటర్ ఎయిర్క్రాఫ్ట్ను ఐఏఎఫ్కు అందజేసింది.
దేశంలో తొలి సీ-295 (C-295 Aircraft) మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్బేస్లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
MiG 21 Aircraft Crashes | రాజస్థాన్ (Rajasthan)లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కి (Air Force ) చెందిన మిగ్-21 యుద్ధ విమానం (MIG-21 Fighter aircraft) కుప్పకూలింది.
ఈశాన్య ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) సమీపంలో ‘ప్రళయ్’ పేరుతో వైమానిక విన్యాసాలు చేపట్టనున్నది. దీనికి కోసం ఐఏఎఫ్ ఇప్పటికే పలు సన్నాహాలు చేసింది.
Rafale jetsభారతీయ వైమానిక దళంలోకి 36వ రఫేల్ యుద్ధ విమానం వచ్చి చేరింది. దీనికి సంబంధించిన విషయాన్ని ఇవాళ ఐఏఎఫ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత ఏడాది జూలైలో ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్కు చెం
అగ్నిపథ్కు వ్యతిరేంగా ఎయిర్ఫోర్స్ అభ్యర్థుల పిటిషన్ న్యూఢిల్లీ, జూలై 6: భారత వైమానిక దళంలో ఉద్యోగాలకు షార్ట్లిస్టు అయిన అభ్యర్థులు అగ్నిపథ్కు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అ
యువ అధికారులంతా దేశ సేవకు అంకితం కావాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే పిలుపు ఇచ్చారు. వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లయింగ్ క్యాడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొన్నారు.
సారంగ్ బృందం హెలీకాఫ్టర్ల విన్యాసాలు.. పారాచూట్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. శిక్షణ పూర్తయిన భారత వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లైయింగ్ కేడెట్లు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం దుండిగల్ �
ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి న్యూఢిల్లీ, జూన్ 17: అగ్నిపథ్పై కేంద్రం ఒంటెత్తు పోకడ మానుకోవడం లేదు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నది. నిరసనలు జరుగుతున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అగ్�