జైపూర్ : కొవిడ్-19 సోకిన శవాన్ని నిబంధనలు పాటించకుండా ఖననం చేసిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వీరిలో కరోనా వైర�
రాజస్థాన్లో 14 రోజుల లాక్డౌన్ | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి కేరళ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
బోరు బావి| రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. దీంతో అతనిని అందులో నుంచి వెలికితీయడానికి అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
కరోనాతో తండ్రి మృతి | నాన్న లేని లోకం ఎందుకు అనుకుందేమో ఆమె.. నాన్న చితి మంటపై దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బర్మార్
జైపూర్: ఆక్సిజన్ సమస్య వల్ల కరోనా రోగులను మరో ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఒక రోగి మరణించాడు. రాజస్థాన్లోని అల్వార్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 53 ఏండ్ల తన అన్న ఆక్స�
పెళ్లాం కోరిక తీర్చేందుకు ఓ భర్త అక్షరాల 7 లక్షల రూపాయలను ఖర్చుచేశాడు. ఓ సామాన్యుడు అంత ఖర్చు చేసి భార్య కోరికను తీర్చాడంటే వాడు మాములోడు కాదని జనం చూడటానికి ఎగబడ్డారు. ఇంతకీ భార్య ఖరీదైన ఆ కోరిక ఏంటంటే హె�
హల్దీ వేడుక| ఆమె ఓ కానిస్టేబుల్. వివాహం నిశ్చయం అయ్యింది. ఈనెల 30న పెళ్లి వేడుక. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం హల్దీ వేడుక జరగాలి. అయితే కరోనా విధుల్లో భాగంగా ఇంటికి వెళ్లలేక�
జైపూర్: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాజస్థాన్లో ఇవాళ్టి నుంచి 15 రోజల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు రాష్ట్రమంతా పాటించనున్నారు. ఆదివారం రాత్రి ఆ ర�
జైపూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో రాజస్థాన్లోని అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి భన్వర్ సింగ్ తెల�