మేవాత్ ‘మినీ పాకిస్తాన్’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంట
జాలోర్: దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లోని జాలోర్లో ఇవాళ ఎమర్జెన్సీ ల్యాండింగ�
జాలోర్: సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ ఫైటర్ విమానాన్ని.. రాజస్థాన్లో జాలోర్లో ఉన్న జాతీయ హైవేపై ల్యాండ్ చేశారు. సుఖోయ్ యుద్ధ విమానం హైవేపై ల్యాండ్ కావడం ఇదే తొలిసారి. ఇవాళ ఎమర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రా�
Rajasthan | ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ తన ప్రియురాలికి మరొకరితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమికుడు.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. ఆ తర్వాత త
Stray Dog | కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి.. వీధి కుక్కపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్లోని కోట పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఆడ కుక్కపై ఒకతను లైంగిదాడికి పాల్పడుతుండగ�
జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ పంచాయతీ సమితి ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను దక్కించుకుంది. ఆరు జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 1564 పంచాయతీ సమితిలకు గాను కాంగ్రెస్ పార్టీ 598 స్ధా�
జైపూర్: కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకాపై గిరిజనుల్లో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మీడియా సిబ్బందిని చూసి టీకా వేసేందుకు వస్తున్నారని భావించి ఇండ్ల నుంచి పారిపోయారు. రాజస్థాన్లోని జలవర్ జిల్�
జైపూర్: పిల్లల చదువుకు ఒంటెలు సహకరిస్తున్నాయి. అవును ఇది నిజమే. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లుగా పిల్లల చదువులు సాగడం లేదు. స్కూళ్లు మూతపడటంతో విద్యకు దూరమైన పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు త�
జైపూర్: రెండు తలల దూడ జనాన్ని ఆకట్టుకొంటున్నది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న ఈ అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. రాజస్థాన్ ధోల్పూర్
జైపూర్ : రాజస్ధాన్లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలికపై మైనర్ సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాలికపై తమ పొరుగున ఉన్న యువకుడు(20) ఈ అరాచ�
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
జైపూర్ : రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్కు ఛాతీ నొప్పి రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ గెహ్లోత్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ అనంతరం త�
Earthquake | రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని జోధ్పూర్లో గురువారం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) తెలిపింది. ఉదయం 11.30గంటల సమయంలో ప్రకంపన