తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా
జైపూర్ : రాజస్ధాన్లో కాంగ్రెస్ సర్కార్ తప్పుడు విధానాలు, అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ విమర్శించారు. రాష్ట్రంలో శా�
Block Fungus: కానీ, కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా, సెకండ్ వేవ్ తర్వాత మొత్తం మూడు నెలల వ్యవధిలో జైపూర్లో 3,471 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. అందులో 477 మందికి అసలు కరోనా వైరసే సోకలేదని వెల్లడైంది.
రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో బుధవారం ఉదయం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.
Couple suicide: రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ గొడవల కారణంగా భార్యభర్తలు విషపు గోలీలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
జైపూర్: నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న ఇద్దరిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్లో రూ.500, రూ.200, రూ.100 నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) పోల�