రాజస్థాన్లో పిడుగులు | రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 2
జైపూర్ : రాజస్ధాన్లోని ఆల్వార్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు టీనేజ్ బాలికలపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఆదివారం 19 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైం�
జైపూర్ : రాజస్ధాన్లో మహిళలకు, బాలికలకు రక్షణ లేదని అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో లైంగిక దాడుల కేస�
జైపూర్: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల విద్యార్థులు
చండీగఢ్, జూలై 5: ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్లోని స్థానిక నాయకుల వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హర్యానా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూప�
ఆరుగురు మృతి| రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని డంగియావస్ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృత�
రాజస్ధాన్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుమఖం పడుతుండగా రాజస్ధాన్లో భారీ ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రబలిన 85 రోజుల తర్వాత రాజస్ధాన్లో తొలిసారిగా గురువారం ఒక్క మరణం చోటు
International Yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్లు యోగాసనాలు వేశారు.