జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతం
జైపూర్ : మద్యం సేవించి మహిళ ఇంటికి వెళ్లి అమర్యాదకరంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్పై అధికారులు వేటు వేసిన ఘటన రాజస్ధాన్లోని ఆల్వార్లో వెలుగుచూసింది. భివాడీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ని�
జైపూర్ : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాజస్ధాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎనిమిది నగరాల్లో సోమవారం రాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించనుంది. అన్ని రకాల మార్కెట్లను రా�
జైపూర్ : రాజస్థాన్లో విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్లో పడి ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బికనీర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చ�
రాజస్థాన్ : సరదాగా దాగుడు మూతలు ఆడుతూ ఇసుక సొరంగం కింద పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్పుర గ్రామంలో శనివా�
జైపూర్ : రాజస్థాన్ ఝున్ఝును జిల్లాలోని ఉదయపూర్వతి పోలీస్స్టేషన్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మట్టిలో కూరుకుపోయారు. ఈ ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. మరొ�
చిత్తోర్ఘర్ : రాజస్థాన్లోని చిత్తోర్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తోర్ఘర్ జిల్లా కేంద్రం �
ఒప్పుకున్న గెహ్లాట్ ప్రభుత్వం జైపూర్: గతేడాది జూలైలో రాజస్థాన్లో రాజకీయ సంక్షోభ సమయంలో ‘ఫోన్ ట్యాపింగ్’ చేశామని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒప్పుకున్నది. దీంతో సీఎం గెహ్లాట్పై బీజేపీ విరుచుక�
జైపూర్ : రాజస్థాన్లోని బరన్ జిల్లాలో భర్తను కట్టేసి మహిళ(30)పై ఆమె మరిది సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాధిత జంట శనివారం బరన్ జిల్లాలోని బాలాజీ ఆలయానికి వెళ్ల�
జోధ్పూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లా బాప్ ప్రాంతంలోని గాన గ్రామ సమీపంలో జాతీయ రహ
జైపూర్ : మహాశివరాత్రి పర్వదినంన రాజస్థాన్లోని దుంగార్పూర్లో విషాదం నెలకొంది. ఓ ఆలయం వద్ద ఇచ్చిన ప్రసాదం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, వైద్యులు.. దు
జైసల్మేర్: రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లాలో ఘోరం జరిగింది. వాటర్ ట్యాంకులో పడి తాతామనవడు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. జైసల్మేర్ జిల్లా నోఖ్ ఏరియాలోని ఓ ఇంట్లో రావల్ సింగ్ (11) ఆడుకుంట�