Husband murder wife: రాజస్థాన్లోని కోటా జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యను దారుణంగా నరికి చంపి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లాడు.
న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్లను రాజస్థాన్ లో చెత్త కింద పడేస్తున్నారనే వార్తలపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అశోక్ గెహ్లోత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో వ్యాక్సిన్ల�
EXams cancelled: తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర బోర్డుల పరిధిలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
జైపూర్, జూన్ 1: రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఇటీవల వెలుగుచూసిన జియోగ్లిఫ్ ఆకృతులు పురావస్తు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. బోహా గ్రామానికి సమీపంలో 20.8 హెక్టార్ల వైశాల్యంలో, 48 కిలోమీటర్ల పొడువుతో ఉన�
మండుతున్న ఎండలు | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో ఎండలు మండుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. ఆదివారం చురూ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోద
మూడో అంతస్థు| కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను మూడంస్థుల బిల్డింగ్ పైనుంచి తోసేశాడో కీచక భర్త. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన మరదలికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ
రాజస్థాన్లో 600 మందికిపైగా చిన్నారులకు అస్వస్థత.. కరోనా థర్డ్ వేవేనా? | దేశంలో కరోనా సెకండ్ వేవ్లో భారీగా విజృంభిస్తున్నది. ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని, పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట�