జైపూర్: రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ఈ మేరకు అమలు చేయనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నైట్�
విద్యార్థులకు కరోనా | ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు వారం రోజుల్లో కరోనా బారినపడ్డారు.
అహ్మదాబాద్ : అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించిన బాలుడిని బీఎస్ఎఫ్ సిబ్బంది శనివారం తిరిగి పాకిస్థాన్కు అప్పగించింది. రాజస్థాన్లోని బార్మేర్ సెక్టార్ సోమ్ర�
మందుబాబులకు గుడ్ న్యూస్ | మందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. నేటి నుంచి ఆ రాష్ర్టంలో బీర్లు చాలా తక్కువ రేటుకు లభించనున్నాయి.
జైపూర్: అధికార యంత్రాంగం ఎంత పకడ్బంధీ చర్యలు చేపడుతున్నా దేశంలో బంగారం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దొంగ బంగారం పట్టుబడుతూనే ఉన్నది. తాజా
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు తండ్రైన (30) కామాంధుడు ఎనిమిదేండ్ల చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి ఆపై మృతదేహాన్ని బావిలో పడేసిన ఘటన భరత్పూర్ జిల్లాలో వెలుగుచూ�
జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతం