జైపూర్: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాజస్థాన్లో ఇవాళ్టి నుంచి 15 రోజల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు రాష్ట్రమంతా పాటించనున్నారు. ఆదివారం రాత్రి ఆ ర�
జైపూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో రాజస్థాన్లోని అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి భన్వర్ సింగ్ తెల�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లోమొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(51: 32 బంతుల్లో 9ఫోర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20
జైపూర్: రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు పాటించనున్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు ఈ మేరకు అమలు చేయనున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ నైట్�
విద్యార్థులకు కరోనా | ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్కు తిరిగి వచ్చిన రాజస్థాన్లోని ఐఐటీ జోధ్పూర్కు చెందిన 52 మంది విద్యార్థులు వారం రోజుల్లో కరోనా బారినపడ్డారు.
అహ్మదాబాద్ : అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించిన బాలుడిని బీఎస్ఎఫ్ సిబ్బంది శనివారం తిరిగి పాకిస్థాన్కు అప్పగించింది. రాజస్థాన్లోని బార్మేర్ సెక్టార్ సోమ్ర�
మందుబాబులకు గుడ్ న్యూస్ | మందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. నేటి నుంచి ఆ రాష్ర్టంలో బీర్లు చాలా తక్కువ రేటుకు లభించనున్నాయి.
జైపూర్: అధికార యంత్రాంగం ఎంత పకడ్బంధీ చర్యలు చేపడుతున్నా దేశంలో బంగారం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దొంగ బంగారం పట్టుబడుతూనే ఉన్నది. తాజా