మందుబాబులకు గుడ్ న్యూస్ | మందుబాబులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. నేటి నుంచి ఆ రాష్ర్టంలో బీర్లు చాలా తక్కువ రేటుకు లభించనున్నాయి.
జైపూర్: అధికార యంత్రాంగం ఎంత పకడ్బంధీ చర్యలు చేపడుతున్నా దేశంలో బంగారం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దొంగ బంగారం పట్టుబడుతూనే ఉన్నది. తాజా
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు తండ్రైన (30) కామాంధుడు ఎనిమిదేండ్ల చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడి ఆపై మృతదేహాన్ని బావిలో పడేసిన ఘటన భరత్పూర్ జిల్లాలో వెలుగుచూ�
జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతం
జైపూర్ : మద్యం సేవించి మహిళ ఇంటికి వెళ్లి అమర్యాదకరంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్పై అధికారులు వేటు వేసిన ఘటన రాజస్ధాన్లోని ఆల్వార్లో వెలుగుచూసింది. భివాడీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ని�
జైపూర్ : కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాజస్ధాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎనిమిది నగరాల్లో సోమవారం రాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించనుంది. అన్ని రకాల మార్కెట్లను రా�
జైపూర్ : రాజస్థాన్లో విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్లో పడి ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బికనీర్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చ�
రాజస్థాన్ : సరదాగా దాగుడు మూతలు ఆడుతూ ఇసుక సొరంగం కింద పదేళ్లలోపు ముగ్గురు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లా ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్పుర గ్రామంలో శనివా�
జైపూర్ : రాజస్థాన్ ఝున్ఝును జిల్లాలోని ఉదయపూర్వతి పోలీస్స్టేషన్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మట్టిలో కూరుకుపోయారు. ఈ ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. మరొ�
చిత్తోర్ఘర్ : రాజస్థాన్లోని చిత్తోర్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తోర్ఘర్ జిల్లా కేంద్రం �
ఒప్పుకున్న గెహ్లాట్ ప్రభుత్వం జైపూర్: గతేడాది జూలైలో రాజస్థాన్లో రాజకీయ సంక్షోభ సమయంలో ‘ఫోన్ ట్యాపింగ్’ చేశామని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒప్పుకున్నది. దీంతో సీఎం గెహ్లాట్పై బీజేపీ విరుచుక�