రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ ఆఖరి ఏడాది విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూమ్లో బలన్మరణానికి పాల్పడినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడడం లేదు. జేఈఈకి శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.
Republic Day | శుక్రవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ ప్రిన్సిపల్ మద్యం సేవించి హాజరయ్యాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించారు. విచారణ చేపట్టి చర�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు ప్రిపేర్ అవుతున్న యూపీకి చెందిన విద్యార్థి మంగళవారం హాస్టల్లోని తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోరదాబాద్ జిల్లాక
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ బస్సులో దుస్తుల చాటున మాదకద్రవ్యాలను రవాణా చేస్తూ, నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ �
రాజస్థాన్లోని మేర్టా మున్సిపల్ (Merta Municipality) సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్పై (Municipal Chairman) ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడిచేశాడు.
Leopard | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో చిరుత (Leopard) హల్చల్ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గది (hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.
Oath In Sanskrit | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ సత్కరించనున్నారు.
Road accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆ�
‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో
రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి.. నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తితో పాటు మరో జువైనల్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్దనుంచి రూ. 50 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్�
రాజస్ధాన్లోని కరణ్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ (Setback for BJP) తగిలింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రూపీందర్ సింగ్ కూనిర్ బీజేపీ అభ్యర్ధి సురేందర్పాల్ సింగ్పై 11,284 ఓట్ల ఆధి�