Family Suicide | దంపతులతో పాటు ఓ ముగ్గురు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
Lalit Jha | పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ దాడితో దేశం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిలో ఆరుగురి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ఇందులో ఐదుగురిని అరెస్టు చేశారు. లలిత్ ఝా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అ
విద్యుత్తు సరఫరాకు సంబంధించి తెలంగాణలో నిరుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక స్పష�
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకొన్న బీజేపీ.. రాజస్థాన్లోనూ అదే పంథా కొనసాగించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బ్రాహ్మణ వర్గాన
Diya Kumari | జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా నియామకమై అందరి దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే సీఎం పదవికి పోటీ పడిన వారిలో దియా కుమారి కూడా ఒకరు.
Tejas Mark 1A Fighter Squadron | స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్ను (Tejas Mark 1A Fighter Squadron) రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న
Gogamedi killers | రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని కాల్చిచంపిన హంతకులు మరుసటి రోజు హర్యానా రాష్ట్రంలోని రెవారీ రైల్వేస్టేషన్లో తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. డి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది.
Ashok Gehlot | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా ఇంకా సీఎంను ఎంపిక చేయకపోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శ
ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్�
BJP CMs | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఆ మూడు రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమంత్రులను ఎ�
BJP Observers: రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో సీఎంలు ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ముఖ్యమంత్రుల విషయాన్ని తేల్చేందుకు ఇవాళ ముగ్గురు పరిశీలకులను బీజేపీ ప్రకటించింది. రాజ్నాథ్
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?
రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. గెహ్లాట్ సర్కారును గద్దె దించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. దీంతో రాష్ట్రంలో రిసార్టు రాజకీయా�