రాజస్థాన్లోని మేర్టా మున్సిపల్ (Merta Municipality) సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్పై (Municipal Chairman) ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడిచేశాడు.
Leopard | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో చిరుత (Leopard) హల్చల్ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గది (hotel Room)లోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది.
Oath In Sanskrit | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ సత్కరించనున్నారు.
Road accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆ�
‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో
రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి.. నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తితో పాటు మరో జువైనల్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్దనుంచి రూ. 50 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్�
రాజస్ధాన్లోని కరణ్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ (Setback for BJP) తగిలింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రూపీందర్ సింగ్ కూనిర్ బీజేపీ అభ్యర్ధి సురేందర్పాల్ సింగ్పై 11,284 ఓట్ల ఆధి�
Puppy Made To Drink Whiskey | కొంతమంది యువకులు సరదాగా కుక్కపిల్లతో మద్యం తాగించారు. (Puppy Made To Drink Whiskey) దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించా�
రాజస్థాన్లోని కోటాలో (Kota) ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్లో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
Stage collapses | మంత్రిని సన్మానిస్తుండగా వేదిక కూలిపోయింది. (Stage collapses) ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్' అఖిలభారత సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరుకానున్నారు.
NIA raids | కర్నిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ హత్య కేసుతో సంబంధం కలిగి ఉన్న నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తో�