Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే తృత్వంలోని బీజేపీకి ఓటేయనివారు.. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని ఆ పా ర్టీ మాజీ ఎంపీ సంతోశ్ అహ్లావత్ అన్నా రు.ఈ మేరకు శనివారం ఝున్ఝునూ లోని సూరజ్ఘర్లో జరిగిన బూత్లెవ ల్
Masked Men Loot Bank | ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. వెంట తెచ్చిన తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. పది లక్షలకుపైగా డబ్బును దోచుకున్నారు.
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
Rajasthan | రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో పడి ఐదుగురు కార్మికులు సజీవ
Man Kills Father, Buries In House | తండ్రితో గొడవ నేపథ్యంలో ఆగ్రహించిన కొడుకు కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టాడు. తండ్రి కనిపించకపోవడంపై మిగతా సోదరులు అతడ్ని ప్రశ్నించాడు. తొలు
Leopard | రాజస్థాన్ (Rajasthan)లో ఓ చిరుతపులి (Leopard) హల్చల్ చేసింది. నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బంధించబోయిన అధికారులపై దాడి చేసి గాయపరిచింది.
భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్' రాజస్థాన్లోని జైసల్మేర్లో మంగళవారం కూలిపోయింది. శిక్షణా కార్యక్రమాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తేజస్ య
Congress Second List : రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. 43 మంది అభ్యర్ధులతో మంగళవారం రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Air Force Aircraft: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారతీయ వైమానిక దళానికి చెందిన విమానం కూలింది. ఓ స్టూడెంట్ హాస్టల్ బిల్డింగ్ వద్ద ఆ విమాన శకలాలు పడ్డాయి. శిక్షణలో ఉన్న తేజస్ విమానం కూలినట్లు తెలుస్తోం�
Constable Stabbed To Death | రెండు గ్రూపుల మధ్య గొడవను ఆపేందుకు పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే కొందరు వ్యక్తులు అతడి కంట్లో మట్టి చల్లి కొట్టడంతోపాటు కత్తిలో పొడిచి హత్య చేశారు.
రాజస్థాన్లో మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కఠారియా, మాజీ ఎమ్మెల్యేలు రిచ్పాల్ మీర్దా, విజయ్పాల్ మీర్దా సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఆదివారం బీజేపీలో చేరారు.