Accident | రాజస్థాన్ (Rajasthan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రక్కు కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Rajasthan | ట్రక్కు డ్రైవర్ చేసిన ఘోర తప్పిదానికి ఓ కుటుంబం బలైంది. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకోగా.. తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్లోని భరత్పూర్లో అభ్యర్థికి బదులు (Proxy Candidate) పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS Student). దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది.
Road Accident | దైవ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఢిల్లీ - ముంబయి ఎక్స్ప్రె
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలను గుప్పిస్తారు. వీటిని నమ్మిన ఓటర్లు అధికారాన్ని కట్టబెడతారు. అయితే, ఇచ్చిన హామీల అమలులో చివరకు చేతులెత్తేస్తారు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా రాయల్స్ టాప్గేర్లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్స్ 7 వికెట్ల తే�
Road Accident | రాజస్థాన్ (Rajasthan ) లో ఆదివారం జరిగిన రోడ్డు్ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�