coronavirus | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు చేరింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం �
Rajasthan Woman | కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేతో సహా 9 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మహిళ (Rajasthan Woman) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులందరినీ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.
Car Overturns | వేగంగా దూసుకొచ్చి ఫల్టీలు కొట్టిన కారు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు
ఉదయ్పూర్: జాతీయ రహదారిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ ఆ కారుపై నియంత్రణ కోల్పో�
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్లోని చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంగా భజన్లాల్తో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా క�
Diya Kumari | రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఆ రాష్ట్రంలో గత ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాజస్థాన్లో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆమె విమర్శించారు. పైగా మహిళపై నేరాలు ప�
Family Suicide | దంపతులతో పాటు ఓ ముగ్గురు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
Lalit Jha | పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ దాడితో దేశం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిలో ఆరుగురి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ఇందులో ఐదుగురిని అరెస్టు చేశారు. లలిత్ ఝా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అ
విద్యుత్తు సరఫరాకు సంబంధించి తెలంగాణలో నిరుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక స్పష�
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకొన్న బీజేపీ.. రాజస్థాన్లోనూ అదే పంథా కొనసాగించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బ్రాహ్మణ వర్గాన
Diya Kumari | జైపూర్ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా నియామకమై అందరి దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే సీఎం పదవికి పోటీ పడిన వారిలో దియా కుమారి కూడా ఒకరు.
Tejas Mark 1A Fighter Squadron | స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తేజస్ ఎల్సీఏ మార్క్ 1ఏ తొలి ఫైటర్ స్క్వాడ్రన్ను (Tejas Mark 1A Fighter Squadron) రాజస్థాన్లో ఏర్పాటు చేయనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఉన్న
Gogamedi killers | రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని కాల్చిచంపిన హంతకులు మరుసటి రోజు హర్యానా రాష్ట్రంలోని రెవారీ రైల్వేస్టేషన్లో తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. డి