రాజస్థాన్ బీజేపీ ఎంపీ, తిజారా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి బాబా బాలక్నాథ్ సోమవారం భివాడీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ కబిలస్(గిరిజనులు) ఏకమయ్యారు. మనం ఓటింగ్ శాతం ద్వారా వాళ్ల ప్ర�
Rajasthan | రాజస్థాన్లోని నాలుగు స్థానాల్లో మాత్రం అత్యంత సన్నిహిత బంధువులు పోటీ పడుతున్నారు. ఒక స్థానంలో భార్యాభర్తలు పోటీ చేస్తుంటే, మిగతా స్థానాల్లో సమీప బంధువులు పోటీలో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అసలు స్వభావం బయటపడేసరికి విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఆయా పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్న ఆర్ఎల్డీ 5 నుం�
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో నాలుగేండ్ల బాలికపై ఓ సబ్ ఇన్స్పెక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది రాష్ట్ర ప్రజల్ని షాక్కు గురి చేసింది.
Cop | రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని గణపతి ప్లాజాలో ఉన్న 1,100 ప్రైవేట్ లాకర్ల గుట్టు రట్టవుతుంది. గడిచిన మూడు వారాల్లో ఐదు లాకర్లను తెరిచిన అధికారులు ఇప్పటివరకూ రూ.7 కోట్ల నగదు, 12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుక
దేశవ్యాప్తంగా 10 రాష్ర్టాల్లో ఎన్ఐఏ బుధవారం దాడులు చేసింది. మానవ అక్రమ రవాణాతో సంబంధమున్న 44 మందిని అరెస్ట్ చేసింది. సరిహద్దు భద్రతా దళం, రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్టు ఎన్ఐఏ అధికారి ఒక�
YouTuber Bursts Snake Firecrackers On Train Tracks | చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్లు తమ వీడియోలు ఎక్కువ మంది చూసేందుకు, ఎక్కువ లైక్లు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేసి చిక్కుల్లో పడుతుంటారు. ఇదే కోవక�
రోజు గడవడం కోసం కష్టపడే శ్రమ జీవులను కాంగ్రెస్ నేతలు నిండా ముంచారు. కుటుంబ పోషణ కోసం ఎదురు చూస్తున్న అడ్డా కూలీలను వాడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు.
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
Unemployment | ‘గురివింద గింజ’ నీతిని తలపిస్తున్నది కాంగ్రెస్ నాయకుల వైఖరి. ప్రత్యేక రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ కొలువులకు అనుమతులనిచ్చిన బీఆర్ఎస్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. త
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై రాజధాని జైపూర్,