రాజస్థాన్ మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వీరిలో పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహించిన గోవింద్ రామ్ మేఘ్వాల్ కూడా ఉన్నారు.
Rajasthan Assembly Counting | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Rajasthan Assembly Counting) ఒక ‘శివ భక్తుడు’ కేంద్ర మంత్రికి షాక్ ఇచ్చాడు. జోత్వారా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సింగ్పై కాంగ్రెస్ అభ్యర్థి అభ
Rajasthan: రాజస్థాన్లో బీజేపీ మ్యాజిక్ మార్క్ దాటింది. దాదాపు 110 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధర రాజే .. జల్రాపతాన్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 స�
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి.
Exit Polls 2023 | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. బీజేపీకి 100-110, కాంగ్రెస్క�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండగా ఎగ్జిట్ �
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమబెంగాల్కు చెందిన 20 ఏండ్ల విద్యార్థి తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling) నమోదయింది. తుది గణాంకాల ప్రకారం 73.92 శాతం ఓటింగ్ నమోదయింది.
Polling | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలో�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది.
Congress Gurrantees | రాజస్థాన్లో ఓటర్లను మాయ చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న యత్నాలకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. 7 గ్యారంటీల లబ్ధి పొందాలంటే ప్రజలు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఆ పార్టీ చేస్త�