ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నకిలీ నిత్యావసర, కొబ్బరి నూనె, మసాలాలు వంటి కిరాణా సరుకులను కాటేదాన్, నాగారం కేంద్రంగా తయారు చేసి, పేరున్న బ్రాండ్ల పేర్లతో విక్రయాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాకు
జైపూర్ : లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ మాలవ్య కాంగ్రెస్కు గుడ్బై చెప్పి కాషాయ తీర్ధం స్వీకరించారు.
Congress MLA Joins BJP | రాజస్థాన్లో కాంగ్రెస్కు మరో షాక్ ఎదురైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి మహేంద్రజీత్ సింగ్ మాలవీయ బీజేపీలో చేరారు. బన్స్వారా జిల్లాలోని బగిదొర ఎమ్మెల్యే అయిన ఆయన గిరిజన వగడ్
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
Sonia Gandhi: రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇవాళ జైపూర్లో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధ
Sonia Gandhi | ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోన�
రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఉన్నతాధికారి మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
రాజస్థాన్లోని కోటాకు చెందిన 17 ఏళ్ల ఆర్యన్ సింగ్ అనే విద్యార్థి రైతులకు సహాయకారి అయిన రోబోను కనిపెట్టాడు. నేల స్వభావంతోపాటు పంటకు ఎంత నీరు అవసరమవుతుందో కూడా ఈ రోబో కచ్చితంగా అంచనా వేయగలదు. తెగుళ్లను గు
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ (Covid Positive) అని తేలింది. దాంతోపాటు స్వైన్ ఫ్లూ (swine flu) కూడా నిర్ధారణ అయ్యింది.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ ఆఖరి ఏడాది విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూమ్లో బలన్మరణానికి పాల్పడినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడడం లేదు. జేఈఈకి శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.
Republic Day | శుక్రవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఓ ప్రిన్సిపల్ మద్యం సేవించి హాజరయ్యాడు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించారు. విచారణ చేపట్టి చర�