రోజు గడవడం కోసం కష్టపడే శ్రమ జీవులను కాంగ్రెస్ నేతలు నిండా ముంచారు. కుటుంబ పోషణ కోసం ఎదురు చూస్తున్న అడ్డా కూలీలను వాడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు.
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
Unemployment | ‘గురివింద గింజ’ నీతిని తలపిస్తున్నది కాంగ్రెస్ నాయకుల వైఖరి. ప్రత్యేక రాష్ట్రంలో 2.32 లక్షల ప్రభుత్వ కొలువులకు అనుమతులనిచ్చిన బీఆర్ఎస్ సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. త
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై రాజధాని జైపూర్,
రాజస్థాన్లో ఐదేండ్ల కాం గ్రెస్ పాలనలో అవినీతి, ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయాయని మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలను ప్రథమ, ద్వితీయ ప్రాధమ్యాలుగా వారు భ�
ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్కు ఈ నెల 26న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే
రాజస్థాన్లో మహువా సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ధి ఓం ప్రకాశ్ హుడ్లా ఓటరుకు డబ్బులిస్తున్న ఓ వీడియో వైరల్గా మారింది. ఓంప్రకాశ్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా నీళ్ల బిందెతో వెళుతున్న అమ్మాయి ఆ