విద్యార్హతల విషయంలో రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి లాల్చంద్ కటారియా అబద్ధాలు..ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో విధంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో తన విద్యార్హతలను పేర్కొనటం ఆ రాష
రాజస్థాన్లో అధికారాన్ని చేపట్టి ఐదేైండ్లెనా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీసుకొచ�
రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు రాని పలువురు ఆశావహులు అధిష్ఠానం తీరుపై మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తర్వాత �
రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఈస్ట్రర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్(ఈఆర్సీపీ) ప్రచారాస్త్రంగా మారింది. 19 జిల్లాల్లోని 2.8 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత�
రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రామ్లాల్ జాట్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రానైట్ గనిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక, అక్కడి నుంచి మెషినరీని అపహరించారన్న ఆరోపణలపై కోర్టు ఆదేశాల కేసు న
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో మొదటి లిస్టు విడుదల చేసింది. బీజేపీ 83 మంది సభ్యులతో విడుదల చేసిన రెండో జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేకు స్థానం కల్పించింది.
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్నది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొన్నాడని సొంత �
Rahul Gandhi | రోజురోజుకు మసకబారుతున్న కాంగ్రెస్ పరిస్థితి చూసో లేదా వరుస ఓటములతో డీలాపడటంతోనే ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, నగదు
పర్యావరణ క్షీణతతో సమాజం ఎంతటి విపత్తును ఎదురొంటున్నదో..ఆడబిడ్డల నిష్పత్తి పడిపోతే అంతే ప్రమాదాన్ని ఎదురొంటుందన్న భావనతో రూపొందించిన ఓ షార్ట్ఫిల్మ్పై రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ర్టాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను సునిశీతంగా పరిశీలించినవారు ఇల
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�