Stage collapses | మంత్రిని సన్మానిస్తుండగా వేదిక కూలిపోయింది. (Stage collapses) ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్' అఖిలభారత సమావేశానికి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా హాజరుకానున్నారు.
NIA raids | కర్నిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ హత్య కేసుతో సంబంధం కలిగి ఉన్న నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తో�
Building collapse | రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్టణంలో దర్గా ఏరియాలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. బిల్డింగ్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేక మేడలా కూలగానే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మే�
కొత్త సంవత్సరం వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్ అమ్మడానికి యత్నిస్తున్న యువతితో పాటు ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది.
ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రారంభించిన ‘డొనేట్ ఫర్ దేశ్' అనే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్పందన లభిస్తున్నది. ఈ నెల 18న విరాళాల సేకరణను ప్రారంభించగా.. గురువారం సాయం�
Rajasthan: 25 రోజులు దాటినా మంత్రి మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత గోవింద సింగ్ ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు అందరూ ఖాళీగా కూర్చున్నారని, కొందరు ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లే ప్రయ
1986లో వరుసగా ఆరు బ్లాక్బాస్టర్లు ఇచ్చి సిక్స్ర్ కొట్టారు బాలకృష్ణ. ఇది ఇప్పటికీ చరగని రికార్డు. వరుసగా ఆరు హిట్లు చాలామంది హీరోలకున్నా.. ఒకే ఏడాదిలో ఆరు హిట్లు మాత్రం నేటి హీరోల్లో బాలయ్యకు మాత్రమే సొంత
Train derail | రాజస్థాన్లోని అజ్మీర్ నగర సమీపంలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సేఫ్టీ బ్రేకులు పట్టేయడంతో అజ్మీర్-సిల్దా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాల
coronavirus | దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం నాటికి 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కు చేరింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇంత చేరడం �
Rajasthan Woman | కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేతో సహా 9 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మహిళ (Rajasthan Woman) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులందరినీ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.