రాజస్థాన్ శాసన సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమను పక్కన పడేశారని, కించపరచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు నేతలు ఆ పార్టీని వీడ�
తమ వారసులు, బంధువులను రాజకీయాల్లోకి దింపడం, టిక్కెట్లు కేటాయించడంలో ఏ పార్టీ మినహాయింపు కాదు! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు టిక్కెట్ల కేటాయింపుల బంధుప్రీతి చూపి�
Rajasthan polls | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు (Rajasthan polls) నవంబర్ 25న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మూడు వారాల్లో సుమారు రూ.200 కోట్లకుపైగా ఎన్నికల ఉచితాలకు సంబంధించిన డబ్బు, మద్యం, బంగారు ఆ�
అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజస్థాన్లో ఈడీ దాడుల కలకలం రేగింది. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఈ నెల 27న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
భూ వివాదంలో సొంత సోదరుడినే ట్రాక్టర్తో తొక్కి హతమార్చిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకున్నది. భరత్పూర్ జిల్లాలో ఇద్దరు సోదరుల మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తున్నది.
రాజస్థాన్లో ఒక మహిళ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది. దంత రామ్గర్ నియోజకవర్గంలో ఈ ఆసక్తికరమైన పోటీ జరుగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్�
విద్యార్హతల విషయంలో రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి లాల్చంద్ కటారియా అబద్ధాలు..ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో విధంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో తన విద్యార్హతలను పేర్కొనటం ఆ రాష
రాజస్థాన్లో అధికారాన్ని చేపట్టి ఐదేైండ్లెనా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీసుకొచ�
రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు రాని పలువురు ఆశావహులు అధిష్ఠానం తీరుపై మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తర్వాత �
రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఈస్ట్రర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్(ఈఆర్సీపీ) ప్రచారాస్త్రంగా మారింది. 19 జిల్లాల్లోని 2.8 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత�
రాజస్థాన్ రెవెన్యూ మంత్రి రామ్లాల్ జాట్, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రానైట్ గనిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక, అక్కడి నుంచి మెషినరీని అపహరించారన్న ఆరోపణలపై కోర్టు ఆదేశాల కేసు న
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ శనివారం 33 మంది అభ్యర్థులతో మొదటి లిస్టు విడుదల చేసింది. బీజేపీ 83 మంది సభ్యులతో విడుదల చేసిన రెండో జాబితాలో మాజీ సీఎం వసుంధర రాజేకు స్థానం కల్పించింది.
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్నది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొన్నాడని సొంత �