Rahul Gandhi | రోజురోజుకు మసకబారుతున్న కాంగ్రెస్ పరిస్థితి చూసో లేదా వరుస ఓటములతో డీలాపడటంతోనే ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, నగదు
పర్యావరణ క్షీణతతో సమాజం ఎంతటి విపత్తును ఎదురొంటున్నదో..ఆడబిడ్డల నిష్పత్తి పడిపోతే అంతే ప్రమాదాన్ని ఎదురొంటుందన్న భావనతో రూపొందించిన ఓ షార్ట్ఫిల్మ్పై రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో కేంద్ర మంత్రులను, ఎంపీలను బీజేపీ బరిలోకి దింపుతున్నది. రాజస్థాన్లో అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం ప్రకటించింది. 41 మందితో కూడిన లిస్టులో ఏడుగురు ఎంపీలు ఉన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ర్టాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను సునిశీతంగా పరిశీలించినవారు ఇల
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఐదేండ్ల కాలానికి తమ భాగ్యవిధాతలను ఎంచుకునే అపురూప ప్రజాస్వామిక ఘట్టానికి తెరలేచింది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికలివి.
Rahul Gandhi | దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రెస్మీట్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్ల�
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.
207 Kg Roti | ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని రాజస్థాన్లోని భిల్వారాలో తయారు చేశారు. అయితే, ఈ రొట్టె
తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. చేసిన రోటీని
కాల్చేందుకు ఐదు గంటల సమ�
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతోపాటు క
దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఓటమి తథ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్�
Congress MLA | రాజస్థాన్ (Rajasthan)కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే (Vasundhara Raje) కాళ్లు మొక్కారు.