Viral Video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా రాజస్థాన్లోని జైపూర్లో ఓ యువ జంట బైక్�
train catches fire | ఒక ఎక్స్ప్రెస్ రైలులో మంటలు రాజుకున్నాయి. (train catches fire) ఒక స్టేషన్ వద్దకు ఆ రైలు చేరుకోగా అక్కడి సిబ్బంది దీనిని గమనించారు. వారు వెంటనే అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ వీల్స్ వద్ద చెల
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మ
Rajasthan Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�
దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వర్షాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో మాత్రంలో సూర్యుడు తన ప్రతాపం చ�
అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్లతో చేతులు కలిపి, డ్రగ్ కొరియర్గా మారిన రాజస్థాన్కు చెందిన ఒక హోంగార్డుతో పాటు కామారెడ్డికి చెందిన మరో వ్యక్తిని జూబ్లీహిల్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
బీజేపీ పాలిత మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లోనూ చోటుచేసుకున్నది. 21 ఏండ్ల గిరిజన మహిళను ఆమె భర్త మరికొందరు కలిసి నగ్నంగా గ్రామ
Rajasthan Horror: భర్తే భార్యను నగ్నంగా ఊరేగించాడు. ముందుగా బట్టలు ఊడదీసి, ఆ తర్వాత ఆమెను ఊళ్లోనే నగ్నంగా తిప్పాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ దీన్ని ఖండించారు. భర్తతో ప�
జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశ�
న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, కొన్ని కేసులలో న్యాయవాదులే జడ్జీలకు తీర్పును నిర్దేశిస్తున్నారని
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యా�
రాజస్దాన్లోని కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యల కేసులు పెరగడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఆ పార్టీ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ దోతస్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Case on BJP leader | మాయ మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళను ఓ బీజేపీ నేత వంచించాడు. ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక అతని స్నేహితుడితో కూడా ఆమెపై అత్యాచారం చేయించాడు.