Speaker's Car Chased | అనుమానాస్పద వాహనం స్పీకర్ కారును ఛేజ్ చేసింది. (Speaker's Car Chased) జాతీయ రహదారిపై కొంత దూరం వరకు వెంబడించింది. ఆ కారులో ఉన్న వారు స్పీకర్ వాహనాన్ని ఫొటోలు తీశారు. గమనించిన ఎస్కార్ట్ సిబ్బంది పోలీసులను అ
Car Collides With CM's Convoy | రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్ను ఢీకొట్టింది. దీంతో ఆ కారుతోపాటు సీఎం కాన్వాయ్లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వ
Viral news | ఓ దొంగ ఫూటుగా మద్యం సేవించి దొంగతనానికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత వెంట తీసుకెళ్లిన మద్యం సేవించి మత్తులో అక్కడే నిద్రపోయాడు. మరుసటి తెల్లగా తెల్లవారినా అతడు నిద్రలేవలేదు.
ఇప్పటికీ రాచరికం ఉట్టిపడే నగరం జైపూర్. నాటి రాజపుత్రుల ప్రాపకానికి అద్దంపడుతూ చెక్కుచెదరని కోట కనిపిస్తుంది. అందులో అడుగడుగునా మేటి ఆనవాళ్లు కనువిందు చేస్తాయి. వీధి వీధిలో రాజప్రాసాదాలు రారమ్మని ఆహ్వ
విదేశాల్లో ఉంటూ స్వదేశీ బ్యాంకు ఖాతాలను వాడుతున్న సైబర్ నేరగాళ్లకు కొంత మంది బ్యాంకు అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి.
పగలంతా ఆ రాతికోట బంగారు వన్నెలో వెలిగిపోతూ దర్శనమిస్తుంది. చీకటి పడేకొద్దీ దడపుట్టిస్తుంది. లేని ధైర్యం కూడదీసుకున్నా..
అనుమానం పెనుభూతమై వెంటాడుతుంది.
రాజస్థాన్లోని అజ్మీరులో ఉన్న సూఫీ సెయింట్ మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా కింద శివాలయం ఉందని అజ్మీరు కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ శివాలయంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరారు. �
స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ రూ.8.14 కోట్లు కాజేసిన రాజస్థాన్ వ్యక్తి శర్వన్ కుమార్ అలియాస్ శ్రవణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధిగా చెప్పుకొంటూ సో�
Dead body wakes up | అతడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స చేశారు. తర్వాత చనిపోయాడని ధృవీకరించారు. రెండు గంటలపాటు ఫ్రీజర్లో పెట్టారు. ఆపై మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని అంత్�
Amrit Bharat Train | దేశ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వ�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
Rajasthan Candidate Arrest | ఎన్నికల అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లొంగిపోనని చెప్పాడు. పోలీసులను చుట్టుముట్టాలని తన మద్దతుదారులకు సూచించాడు. దీంతో వారు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. ఈ పరిణామాల నే�
Rajasthan: రాజస్థాన్లోని మీనా కులానికి చెందిన ఇద్దరు.. జైపూర్లో ఓ మొబైల్ టవర్ ఎక్కారు. తమ కులానికి చెందిన అమ్మాయిని రేప్, మర్డర్ చేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరూ టవర్
హైదరాబాద్, రాజస్థాన్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ డ్రా గా ముగిసింది. శనివారం ఓవర్నైట్ స్కోరు 36/0 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది.