Operation Sindoor | భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్
Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని రాజస్థాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �
Earthquake | రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని ఝున్ఝును (Jhunjhunu) పట్టణంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది.
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఓ పాకిస్థాన్ రేంజర్ భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు విఫలయత్నం చేశాడు. అయితే అప్రమత్తంగా ఉన్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అతనిని అదుపులోక�
Girija Vyas | సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమ
Teacher Forces Student To Cut Chicken | పరీక్ష రాస్తున్న విద్యార్థిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యలో ఆపించాడు. ఆ స్టూడెంట్తో కోడి కోయించి స్కిన్ తీయించి, ముక్కలుగా కట్ చేయించాడు. వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ వ�
Shops Set On Fire | రోడ్డుపై గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు షాపులకు నిప్పుపెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్త�
Barmer bridegroom sent back | భారతీయ యువకుడికి పాకిస్థాన్ మహిళతో పెళ్లి నిశ్చియమైంది. ఈ నెలాఖరులో జరుగాల్సిన పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి అట్టారి క్రాసింగ్ వద్దకు అతడు వెళ్లాడు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంల�
బీజేపీ పాలిత రాజస్థాన్లో 53,749 ప్యూన్ ఉద్యోగాల కోసం 24.76 లక్షల మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పీహెచ్డీ, ఎంబీఏ, లా డిగ్రీలు ఉన్న వారితోపాటు సివిల్ సర్వీసెస్ కోసం తయారవుతున్న ఆశావహ�
Train Runs Over Three | కుటుంబంలో గొడవల వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. తన బంధువుకు వీడియో కాల్ చేసి ఈ విషయం చెప్పాడు. ఆ వ్యక్తి కూతురు, అతడి సోదరుడు అక్కడకు వచ్చారు. ఆత్మహత్య నుం
దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసి కులం పేరుతో దూషించి అవమానించడమే కాక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్లో చోటుచేసుకుంది.