Dead body wakes up | అతడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స చేశారు. తర్వాత చనిపోయాడని ధృవీకరించారు. రెండు గంటలపాటు ఫ్రీజర్లో పెట్టారు. ఆపై మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని అంత్�
Amrit Bharat Train | దేశ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వ�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
Rajasthan Candidate Arrest | ఎన్నికల అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లొంగిపోనని చెప్పాడు. పోలీసులను చుట్టుముట్టాలని తన మద్దతుదారులకు సూచించాడు. దీంతో వారు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. ఈ పరిణామాల నే�
Rajasthan: రాజస్థాన్లోని మీనా కులానికి చెందిన ఇద్దరు.. జైపూర్లో ఓ మొబైల్ టవర్ ఎక్కారు. తమ కులానికి చెందిన అమ్మాయిని రేప్, మర్డర్ చేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరూ టవర్
హైదరాబాద్, రాజస్థాన్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ డ్రా గా ముగిసింది. శనివారం ఓవర్నైట్ స్కోరు 36/0 నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది.
Road Accident | రాజస్థాన్ సికార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.. మరో 35 మందికిపైగా గాయపడ్డారు. సేల్సర్ నుంచి లక్ష్మణ్గఢ్కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఫ్�
School Bus Overturns | పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలు
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Man Beaten To Death | మహిళతో ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె అత్తింటి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ఆ మహిళను కలిసేందుకు ఆ గ్రామానికి వచ్చిన అతడ్ని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీ�
రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మీర్జాపూర్కు చెందిన అశుతోశ్ చౌరాసియా (20) అనే విద్యార్థి కోటాలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
SUV Stolen | చోరీ చేసిన ఎస్యూవీని దొంగలు రాజస్థాన్లో వదిలేశారు. క్షమించాలని కోరడంతోపాటు ‘ఐ లవ్ ఇండియా’ అని రాసిన పేపర్లను ఆ వాహనం అద్దాలపై అంటించారు. నేమ్ ప్లేట్ తొలగించిన ఆ వాహనం నంబర్ను కూడా ఒక పేపర్పై ర�