Leopard Collides With Milkman | రోడ్డు దాటేందుకు చిరుత ప్రయత్నించింది. బైక్పై వెళ్తున్న పాల వ్యక్తిని అది ఢీకొట్టింది. దీంతో బైక్ అదుపుతప్పడంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. పాలన్నీ నేలపాలయ్యాయి. గాయపడిన ఆ చిరుత లేచి మెల్ల�
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్ ప్రభుత్వాలు డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల విద్యు త్తు ఉద్యోగులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
రాజస్థాన్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశా రు. నిందితుడి వ ద్ద నుంచి రూ.2లక్షల విలువ చేసే 24కిలోల గంజా యి �
Ranji Trophy | రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్లో రాజస్థాన్పై విదర్భ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ అద్భుత సెంచరీ, స్పిన్నర్ హర్ష్దూబే బెస్ట్ బౌలింగ్
200 Cops As Security For Dalit Groom | సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Teachers Romance | ఇద్దరు టీచర్లు ప్రభుత్వ స్కూల్లో రొమాన్స్లో తేలియాడారు. వారిద్దరూ ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఉపాధ్యాయడు, ఉపాధ్�
ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశ�
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజ్ఞాన్ నగర్లోని అంబేద్కర్ కాలనీలో ఈ ఘటన జరిగి�
గ్యాస్ సిలిండర్ వాల్వ్లో డ్రగ్స్ దాచి ఆన్లైన్ ట్రాన్స్పోర్టు సర్వీస్ల ద్వారా వాటిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన �
blade in samosa | సమోసాలో బ్లేడ్ ముక్క కనిపించింది. ఇది చూసి కొనుగోలు చేసిన వ్యక్తి షాక్ అయ్యాడు. దీంతో ఈటరీలోని వ్యక్తిని అతడు నిలదీశాడు. సరైన సమాధానం ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి దీని
శవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్, హర్యానా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. గురువారం వడోదరలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్.. 19 పరుగుల తేడాతో గెలిచింది.
Tiger Jumps On Rescue Vehicle | గ్రామంలో సంచరిస్తున్న పులి మనుషులపై దాడి చేస్తున్నది. ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది పలు వాహనాల్లో ఆ గ్రామానికి చేరుకున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రెస్క్యూ వాహనంపై �
రాజస్థాన్కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో 189 కేసుల్లో వీరి ప్రమేయం ఉండగా, మొత్తం రూ.9 కోట్లు వీరు బాధితుల న�
KTR | రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ప్రతి ఏడాది సమర్పించే ‘చాదర్’ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముస్లిం మత పెద్దలకు అందజేశారు